CM KCR: రాష్ట్ర సచివాలయంలో ప్రార్థనామందిరాలు.. నేడు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM KCR: ఈ ఏడాది ఏప్రిల్ 30న తెలంగాణ నూతన సచివాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ఈ సెక్రటేరియట్ నిర్మాణాన్ని చేపట్టింది. ఎంతో కళాత్మకంగా, అన్ని సదుపాయాలతో రూపుదిద్దుకున్న కొత్త సచివాలయంలో మరొక ఆశ్చర్యకరమైన అంశం కూడా ఉంది. ఈ సచివాలయం ప్రాంగణంలో దేవాలయం, చర్చి, మసీదు నిర్మించడం విశేషం. ఈ మూడు ప్రార్థన మందిరాలను సీఎం కేసీఆర్ ఇవాళ ప్రారంభించనున్నారు. నూతన సచివాలయంలో మూడు మందిరాలు గంగా జమునా తెహజీబ్ సంస్కృతికి ప్రతీక అని అభివర్ణించారు. ఇవాళ మధ్యాహ్నం 12:10 నిమిషాలకు తెలంగాణ సెక్రటేరియట్ ఆవరణలో నూతనంగా నిర్మించిన దేవాలయం, చర్చి, మసీదులను గవర్నర్ తమిళి సై దర్శించుకోనున్నారు. మధ్నాహ్నం 12:35కు సెక్రటేరియట్ కు సీఎం కేసీఆర్ చేరుకుంటారు. అనంతరం దేవాలయం, మసీదు, రోమన్ క్యాథలిక్ చర్చిలో ప్రార్థనలు నిర్వహించి 12:45కు చర్చిలో కేక్ కట్ చేయనున్నారు.
Read also: Kollywood: మా మీద ఈ ఏడుపు ఎందుకు బ్రో?
Also Read
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్తో రాజీ ఎలా కుదిరింది?
- CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
- OTR : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు? ములుగులో సీతక్కకు చెక్ పెట్టేలా బీఆర్ఎస్ కొత్త స్కెచ్
- Komatireddy Rajgopal Reddy : నేను పదవులు అడుక్కోను, నేనొక ఫైటర్ను
సర్వమత సౌభ్రాతృత్వాన్ని పెంపొందించేందుకు సచివాలయంలో దేవాలయం, మసీదు, చర్చి నిర్మాణాలు చేపట్టగా, ఆలయ ప్రారంభోత్సవాన్ని మంత్రి ప్రశాంత్రెడ్డి బుధవారం ప్రారంభించారు. గురువారం స్తథాపూజ, ప్రతిష్టాపన హోమం, మహాస్నపనం (తిరుమంజనం), వేదపఠనం, మహాలక్ష్మీ యాగం, మహా మంగళహారతి తదితర కార్యక్రమాలు నిర్వహించారు. శుక్రవారం చండీ యాగం, ప్రాణ ప్రతిష్టాపన హోమం, ధ్వజస్తంభం, యంత్ర, ప్రాణ ప్రతిష్ఠ, వేదోక్తాంగ ప్రాణ ప్రతిష్ఠ, ముక్కోటి ఆలయాల శిఖర కుంభాభిషేకం, మహాపూర్ణాహుతి, మహా మంగళహారతి, శివాలయ తీర్థప్రసాదాలు, మహాదాశీర్వచనం, శివాలయ ఇదోళోచ్ఛాచనం తదితర కార్యక్రమాలు ఉంటాయి. సుబ్రహ్మణ్యస్వామి తదితర దేవతలను ప్రతిష్ఠించనున్నారు.
Manipur Violence: మణిపూర్లో హింసకు కాంగ్రెస్సే కారణం: సీఎం బీరేన్ సింగ్
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!