Whistles Irritate: ఈలలు బంజేయాలి అంటూ కేసీఆర్ హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో చరిత్రలో మరో అపురూప ఘట్టాన్ని సీఎం కేసీఆర్ నాంది పలికారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం కొల్లాపూర్లో నిర్వహించిన బహిరంగ సభలో గులాబీ బాస్ ప్రసంగించారు. కేసీఆర్ మాట్లాడుతుండగా.. కొందరు బీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్యకర్తలు విజిల్స్ వేయడంతో ఆయనకు చిరాకు వచ్చింది. దీంతో ఇలలు బంజేయాలి అంటూ హెచ్చరించారు. పదే పదే ఇలలు వేస్తుండటంతో విసుగు చెందిన కేసీఆర్.. విజిల్స్ వేసిన వారు మన పార్టీకి చెందిన వాళ్లు కాదు అంటూ తెలిపారు. అయినా కూడా కార్యకర్తలు వినకపోవడంతో తన స్పీచ్ ను అలాగే కొనసాగించాడు. మధ్య మధ్యలో విజిల్స్ వేసే వారిపై సెటైర్లు వేస్తూ.. ప్రసంగం ముగించారు.
Read Also: IND vs SL: ఫైనల్లో అతనితో జాగ్రత్త అంటున్న టీమిండియా ప్లేయర్లు
Also Read
- CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
- Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
- Nizamabad : యూట్యూబర్ వైష్ణవి కేసు నిందితుడు హరిబాబు దారుణ హత్య..
- Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. ఒకప్పుడు పాలమూరు బిడ్డ హైదరాబాద్లో అడ్డా కూలీగా ఉండేవాడని.. కానీ ప్రస్తుతం పాలమూరుకు ఇతర రాష్ట్రాల నుంచి కూలీలు వచ్చి పని చేసుకుంటున్నారని ఆయన తెలిపారు. పాలమూరు బిడ్డల మారిన ముఖచిత్రానికి ఇది నిదర్శనమని సీఎం అన్నారు. ఈ క్రమంలో.. గత పాలకులపై సీఎం కేసీఆర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 1954లో ఆర్డీఎస్ కట్టారని.. దాన్ని కూడా ఆనాటి ఆంధ్రా పాలకులే నాశనం చేశారని ఆయన విమర్శించారు. కేసీఆర్ ఒత్తిడికి తలొగ్గి ఆర్డీఎస్ తూములు మూసేస్తే.. మళ్లీ బాంబులు పెట్టి ఆర్డీఎస్ బద్దలు కొడుతామని ఆంధ్రాపాలకులు హెచ్చరించాడు. ఆ మాటలు విని.. సుంకేశుల బ్యారేజీ దగ్గర ఉన్న తనకు రక్తం మరిగిందని.. ఆ మాట అన్న బైరెడ్డి రాజశేఖర్ రెడ్డిని బెదిరించినట్టు కేసీఆర్ గుర్తు చేశారు.
Read Also: CM KCR : తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్
తాజావార్తలు
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
-
Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!