BRS Fight: బీఆర్ఎస్ పార్టీలో వర్గ విభేదాలు.. తెలంగాణ భవన్ వేదికగా గొడవ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BRS Fight: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన బీఆర్ఎస్.. పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తోంది. ఎంపీ సీట్లు సాధించి తన ఉనికిని చాటుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. పార్లమెంట్ ఎన్నికలకు మరికొద్ది నెలలు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు ఎంపీ నియోజకవర్గాలపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. అయితే ఈ భేటీలో మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఫిలత్ రోహిత్ రెడ్డి మధ్య వర్గ విభేదాలు బయటపడ్డాయి. తెలంగాణ భవన్లో పట్నం మహేందర్రెడ్డి ప్రసంగిస్తున్న సమయంలో రోహిత్రెడ్డి వర్గీయులు నినాదాలు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇరువర్గాల పరస్పర నినాదాలతో వాతావరణం వేడెక్కింది.
Read also: Telangana : మహబూబ్నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి..
Also Read
- Rahul Ramakrishna : పవన్ కళ్యాణ్ పై అర్జున్ రెడ్డి యాక్టర్ విమర్శలు
- Kavitha: విద్యాశాఖపై సీఎం పట్టు కోల్పోయారు.. కవిత సంచలన వ్యాఖ్యలు.!
- Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రైల్వే బ్రిడ్జిని ఢీ కొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.!
- CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
పట్నం మహేందర్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకున్నారని వార్తలు వచ్చాయి. ఇరు వర్గాలకు మాజీ మంత్రి హరీశ్ రావు సర్దిచెప్పారు. మహేందర్ రెడ్డి, రోహిత్ రెడ్డిలతో హరీశ్ రావు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రివ్యూ మీటింగ్ లో బహిరంగంగా గొడవపడితే పార్టీ శ్రేణులకు తప్పుడు సంకేతాలు వెళతాయని ఇద్దరు నేతలకు హరీష్ రావు సర్ధి చెప్పిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, పైలట్కి, ముధాత్కి పట్నం మధ్య వర్గ విభేదాలు ఉన్నాయి. అయితే అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇద్దరు నేతలు ఒక్కటయ్యారు. ఆ తర్వాత మళ్లీ సిట్టింగ్ ఎమ్మెల్యేకే టికెట్ ఇచ్చి.. అసంతృప్తితో ఉన్న పట్నం మహేందర్రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకుని ఎన్నికల్లో ఇద్దరూ కలిసి పనిచేశారు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి, ఫైలట్ కూడా ఓడిపోవడంతో ఇరువర్గాల మధ్య మరోసారి వర్గ విభేదాలు పెరిగాయి. ఎన్నికల్లో పట్నం ఓడిపోయిందని రోహిత్ వర్గం చెబుతుండగా, మహేందర్ రెడ్డికి టికెట్ ఇస్తే పట్నం గెలిచి ఉండేదని ఆయన వర్గం అభిప్రాయపడింది. అయితే.. ఇలా ఎవరికి వారు విడిపోయి తెలంగాణ భవన్ లో గొడవపడటం చర్చకు దారి తీస్తోంది.
CM Revanth Reddy: 100 ఎకరాల్లో తెలంగాణ కొత్త హైకోర్టు..! రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం
తాజావార్తలు
-
Peddi 4 days Collections : పెద్ది 4 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. జస్ట్ మిస్
-
Relationship Controversy: అందానికి ముగ్ధుడై పిల్లనిచ్చిన అత్తతో ప్రేమలో పడ్డ అల్లుడు.. లేచిపోయి వివాహం
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
INDIA Alliance Meeting: విజయ్ పార్టీకి ఊహించని పరిణామం.. టీవీకేను పక్కన పెట్టిన ఇండియా కూటమి?
-
SIP Rules: SIP చేస్తున్నవారిలో చాలామంది పట్టించుకోని కీలక విషయాలు.. దీర్ఘకాలంలో భారీ ప్రభావం!
ట్రెండింగ్
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!