Maheshwar Reddy: కేకే కడిగిన ముత్యం.. రామ్మోహన్ ఆనిముత్యం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maheshwar Reddy: కేకే కడిగిన ముత్యం అయ్యారని, రామ్మోహన్ అనిముత్యం అయ్యారని బీజేపీ శాసన సభ పక్ష నేత మహేశ్వర్ రెడ్డి అన్నారు. దేశంలోనే అతిపెద్ద కుంభకోణం ధరణి కుంభకోణం.. 2 లక్షల కోట్ల భూ కుంభకోణం జరిగిందన్నారు. హరీష్ రావు, కేటీఆర్ లు ఈ కుంభకోణంలో ఇన్వాల్వ్ అయ్యారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు ఉపేక్షిస్తున్నారని తెలిపారు. అధికారంలోకి వచ్చి 115 రోజులు అయింది ఎందుకు ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అవినీతి జరిగింది అని ఆరోపించిన రేవంత్ రెడ్డీ ఎందుకు ఆ కుంభకోణాన్ని వెలికితీయడం లేదన్నారు.
Read also: Maneka Gandhi: వరుణ్ గాంధీ ఏం చేయాలనుకుంటున్నారో.. ఆయన్నే అడగండి..!
Also Read
- Hitech City Traffic : గంట వర్షం.. 3 గంటల నరకం..! హైదరాబాద్ ఐటీ హబ్ను ముంచేసిన భారీ వర్షం
- Weather Update : తెలంగాణకు బ్రేక్ ఇచ్చిన రుతుపవనాలు.. మళ్లీ వానల జోరు ఎప్పుడంటే.?
- Amit Shah : తెలంగాణలో పోటీ, పొత్తులపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు
- Hyderabad Crime : మల్కాజ్గిరిలో కలకలం.. భార్యపై కాల్పులు జరిపి పారిపోయిన భర్త.!
24 లక్షల ఎకరాలు అసైన్డ్ భూములు ఉంటే ఈ రోజు మిగిలింది 6 లక్షల ఎకరాలు మాత్రమే…ఆ భూములు ఎక్కడికి పోయాయి… ఎవరు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని తెలిపారు. 60 వేల ఎకరాల దేవాదాయ భూములు అన్యాక్రాంతం అయ్యాయని అన్నారు. ప్రోహిబిటెడ్ లిస్ట్ లో 14 లక్షల ఎకరాలు పెట్టారు… ఈ భూ యజమానులు ను భయపెట్టి తక్కువ ధరకు కొన్నారని తెలిపారు. కేకే కడిగిన ముత్యం అయ్యారు… రామ్మోహన్ అనిముత్యం అయ్యారని అన్నారు. రంజిత్ రెడ్డి దేవాదాయ భూములు కబ్జా చేశారని అన్నారు… ఈ రోజు అనిమిత్యామై మీ అభ్యర్థి అయ్యారని తెలిపారు. కేంద్ర దర్యాప్తుకు ఎందుకు ఇవ్వడం లేదన్నారు. అవకతవకలు ఎందుకు పబ్లిక్ లో పెట్టడం లేదన్నారు. ఆర్ టాక్స్ తో పాటు కొత్తగా బీ టాక్స్ తెరపైకి వచ్చిందని అన్నారు.
Read also: Vijay Deverakonda: ఆ విషయంలో జాగ్రత్త పడుతున్నా.. విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు!
బిల్లులు క్లియర్ కావాలంటే 8 నుండి 9 శాతం ఇవ్వాలి అట అన్నారు. బీ అంటే బట్టి టాక్స్ కాదన్నారు. కాంట్రాక్టర్ లు వచ్చి మాకు చెప్పుకుంటున్నారన్నారు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క బెట్టుకోవాలని అనుకుంటున్నారని, 13 వారాల్లో 13 వేల కోట్లు బాకీలు తెచ్చారన్నారు. అబద్దాల పునాదుల మీద ఈ ప్రభుత్వం ఏర్పడిందన్నారు. కోమటి రెడ్డి ఏమైనా సీఎం ఆ.. ప్రధాన ఆయన దగ్గరికి వెళ్లి మంత్రి పదవి ఇవ్వడానికి అన్నారు. నా కంఠం లో ప్రాణం ఉన్నంత వరకు బీజేపీ కార్యకర్తగా ఉంటానని అన్నారు. నాది పార్టీలు మారే సంస్కృతి కాదన్నారు. సైకిల్ కాంగ్రెస్ కు వరిజినల్ కాంగ్రెస్ కు మధ్య జరిగిన కొట్లాట వల్లే నేను పార్టీ మారానని అన్నారు.
North Korea: జపాన్ సముద్రంలోకి నార్త్ కొరియా క్షిపణి
తాజావార్తలు
-
Sushmita Dev: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు రాజీనామా చేసిన సుస్మితా దేవ్!
-
Sehwag-Dhoni: టీమిండియా నుంచి తప్పించాడు, సీఎస్కేలో స్టార్ను చేశాడు.. ధోనీపై సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు!
-
Alimony: పెళ్లైన 6నెలలకే విడాకులు.. నెలకు రూ.1.40 లక్షలు సంపాదించే మహిళకు.. భరణంగా నెలకు రూ.1.35 లక్షలు
-
అస్థిపంజరాలతో నిండి ఉన్న సరస్సు.. ఈ రహస్యం తెలుసుకుంటే షాక్ అవుతారు!
-
Narendra Modi : 12 ఏళ్ల పాలనపై కేంద్ర కేబినెట్ ప్రత్యేక తీర్మానం
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!