Alleti Maheshwar Reddy: పక్క రాష్ట్రాన్ని చూసి నేర్చుకోవాలని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పడి ఆరు నెలలైనా హామీలు అమలు చేయడం లేదని మండిపడ్డారు.
Maheshwar Reddy: కేకే కడిగిన ముత్యం అయ్యారని, రామ్మోహన్ అనిముత్యం అయ్యారని బీజేపీ శాసన సభ పక్ష నేత మహేశ్వర్ రెడ్డి అన్నారు. దేశంలోనే అతిపెద్ద కుంభకోణం ధరణి కుంభకోణం..