Tribal Attack: ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీనివాసరావు హత్య కేసు.. నిందితులకు కోర్టు యావజ్జీవ శిక్ష
Tribal Attack: ఎఫ్ఆర్వో శ్రీనివాసరావు హత్య కేసులో ఇద్దరు నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ భద్రాచలం కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. ఎఫ్ఆర్వో శ్రీనివాసరావు 2022లో హత్యకు గురైన సంగతి తెలిసిందే. గత ఏడాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రు కొండ మండలం బెండలపాడు గ్రామ పరిధిలోని గుత్తి కోయలు నివసించే ప్రాంతంలో ఫారెస్ట్ అధికారి శ్రీనివాసరావుని ఇద్దరు గొత్తికోయాలు దారుణంగా హత్య చేశారు. ఈ హత్య సంఘటన రాష్ట్రంలో సంచనలం కలిగించింది భద్రాద్రి జిల్లాలో పోడు వివాదం సాగుతోంది. ఈ నేపథ్యంలో ఫారెస్ట్ పరిధిలో పోడు భూములను స్వాదినం చేసుకొని అక్కడ ప్లాంటేషన్ నిర్మించారు. ప్లాంటేషన్ కొట్టడానికి వెళ్లిన గుత్తి కోయిలను ఫారెస్ట్ అధికారి శ్రీనివాసరావు అడ్డుకున్నాడు. దీంతో శ్రీనివాసరావుని ఇద్దరు గుత్తి కోయలు వేట కొడవల్లతో నరికి హత్య చేశారు. ఈ హత్య ఘటన సంచలన కలిగించింది. మరోవైపున ఫారెస్ట్ సిబ్బంది తాము గ్రామాల్లోకి వెళ్ళలేని పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
Read also: Karthikeya: ‘దొంగోడే దొరగాడు’ అంటోన్న ‘బెదురులంక 2012’…
Also Read
- CM Revanth Reddy : BRS ఒక చచ్చిపోయిన శవం.. దానికి భవిష్యత్తు లేదు
- Heatwave Alert : తెలంగాణ రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్..!
- NTV ఎఫెక్ట్..! డ్యూటీ వదిలి చేపలు పట్టిన 60 మంది CRPF పోలీసుల బదిలీ
- Telangana Legislative Council: ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్, ప్రో. కోదండరాం
దీంతో రాష్ట్ర ప్రభుత్వం కదిలి వచ్చింది. ఫారెస్ట్ సిబ్బందికి అన్ని రకాల అండదండలు ఉంటామని హామీలు ఇచ్చింది. ఈ కేసులో ఉన్న ఇద్దరు నిందితులను వెంటనే పోలీసులు అరెస్ట్ చేసి, వారిని జైలుకు పంపించారు. అయితే ఈ కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరిని కొత్తగూడెం కోర్టు ఈరోజు జీవితఖైదీ విధించింది. నిందితులు మడకం తులా, పొడియం నంగాకు జీవిత ఖైదు విధించింది. గత ఏడాది నవంబర్ లో చండ్రుగొండ మండలం బెండాలపాడు అటవీ ప్రాంతంలో రేంజర్ శ్రీనిసరావును వేటకొడవల్లతో గొత్తికోయ సమూహానికి చెందిన తులా, నంగా లు కిరాతకంగా దాడి చేయడంతో.. శ్రీనివాసరావు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే.. ఈ ఘటన అనంతరం శ్రీనివాస్ రావు కుటుంబానికి అండగా ఉంటామని ప్రభుత్వం ప్రకటించింది. ఇటీవల శ్రీనివాస్ రావు భార్యను కారుణ్య నియామకం కింద డిప్యూటీ తహశీల్దార్ గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. అదే విధంగా 500 గజాల స్థలం కూడా ఇచ్చింది.
Double Bedroom: లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీ.. ఈనెల 15 నుంచి ప్రారంభం
తాజావార్తలు
-
CM Revanth Reddy : BRS ఒక చచ్చిపోయిన శవం.. దానికి భవిష్యత్తు లేదు
-
Viral: ‘మీసాల పిల్ల’ అంటూ ఎగతాళి చేశారు.. కట్ చేస్తే ప్రశంసల హోరు..
-
మరోసారి వక్రబుద్ధి బయట పెట్టిన పాకిస్తాన్.. Vaibhav Sooryavanshi బ్యాట్లో AI చిప్ అంటూ కారుకూతలు.!
-
NBK – Koratala Siva మూవీ స్టోరీ లీక్.. మాఫియా డాన్గా బాలయ్య! ఇక నందమూరి ఫ్యాన్స్కు పూనకాలే..
-
Heatwave Alert : తెలంగాణ రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్..!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!