Bandi Sanjay: మా ప్రధాని అభ్యర్థి మోడీ.. మరి కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay: మేం మోడి ప్రధాని అంటూ ఓట్లడుగుతున్నాం, మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరు అని భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. ఓట్ల కోసం కాదు, భక్తితో రాముడి పేరు వాడుకుంటున్నాం. ఆసరా పెన్షన్లు ఎవరి అకౌంట్లో ఐనా పడినాయా? అని ప్రశ్నించారు. టిఆర్ఎస్ వాళ్ళు గుడిని మింగితే, కాంగ్రెస్ వాళ్ళు గుడిని గుడిలోపలి లింగాన్ని మింగే రకం అన్నారు. ప్రజల కోసం మేం పోరాడితే, మీరు కాంగ్రెస్ వాళ్ళకు ఓటు వేస్తారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి కరువై, ప్రజలకు తెలియని అభ్యర్థికి పోటీలో నిలపడానికి ప్రయత్నిస్తుందన్నారు.
Read also: Rinku Singh Virat Kohli: ‘ఈ బ్యాట్ విరిగింది.. ఇంకో బ్యాట్ ఇయ్యి ప్లిజ్’.. వీడియో వైరల్..
Also Read
- HYDRAA: వర్షం పడితే మునిగిపోవడానికి అసలు కారణం ఇదే.. కాలువల్లో లారీల కొద్దీ సోఫాలు, పరుపులు..రంగంలోకి ‘హైడ్రా’!
- iPhone 16: ఫ్లిప్కార్ట్ GOAT Sale కంటే ముందే iPhone 16పై భారీ తగ్గింపు..!
- Hyderabad: షా గౌస్, మెహ్ఫిల్లలో దారుణంగా కిచెన్లు.. ఈగలు, మురికి కూపాలను చూసి షాకైన అధికారులు!
- Shah Ghouse: గుట్కా బిర్యానీ..! బయటపడ్డ టాప్ రెస్టారెంట్ బండారం.. హైదరాబాద్లో అసలేం తినలేమా?
కోవిడ్ సమయంలో ప్రజల కోసం మేం తిరిగామన్నారు. రైతులకు నష్టపరిహారం కోసం నేను పోరాడానని తెలిపారు. రైతులకు బోనస్, నష్టపరిహారం, మహిళలకు 2500 ఇస్తానని కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేదన్నారు. నేను దీక్ష చేస్తానని భయపడి, నేతన్నల బకాయి 50 కోట్లు విడుదల చేశారు. మిగితా డబ్బులు కూడా విడుదల చేయాల్సిందే అన్నారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ను టిఆర్ఎస్ నిర్వీర్యం చేసిందన్నారు. టిఆర్ఎస్ లాగే వ్యవహరిస్తే, కాంగ్రెస్ కూడా పుట్టగతులు లేకుండా పోతుందన్నారు. యార్న్ సబ్సిడీ, యాబై శాతం విద్యుత్ సబ్సిడి వస్త్ర పరిశ్రమకు ఇవ్వాలన్నారు.
Read also: Raghunandan Rao: రేవంత్ లా డ్యుయల్ రోల్ నేను చేయలేను..
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ కోసం కేసులకు, జైలుకు భయపడకుండా పోరాడుతానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మంత్రి, కేటీఆర్ లు మంచి దోస్తులు. దోస్తానా లేకపోతె బతుకమ్మా చీరలపై స్కాంపై విచారణ చేపించు అంటూ సవాల్ విసిరారు. కేసిఆర్ కుటుంబ సభ్యులు ఊర్లలోకి వేస్తే బీజేపీ నాయకులు కార్యకర్తలను జైళ్లలో పెట్టారన్నారు. కేసీఆర్ ను గద్దె దించేందుకు పని చేసిన పార్టీ బీజేపీ అన్నారు. దేశంలో ఎక్కడికి వెళ్ళినా మోడీ మోడీ అంటున్నారని తెలిపారు. మేం మోడీ ప్రధాని అంటూ ఓట్లడుగుతున్నాం, మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరు? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ కు ఓటేస్తే మూసిలో వేసినట్టే, బిఆర్ఎస్ కు ఓటేసే వారు లేరన్నారు.
Kishan Reddy: మోడీ లేని భారతదేశాన్ని ఊహించలేం..
తాజావార్తలు
-
IND Vs IRE: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. తుది జట్టు ఇదే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్కు మళ్లీ నిరాశ.. టీమిండియాలోకి ఇద్దరు కొత్త ప్లేయర్స్ ఎంట్రీ..
-
Cancer: వంశంలో ఎవరికైనా క్యాన్సర్ చరిత్ర ఉంటే.. తర్వాత తరం వారికి వస్తుందా..? నివారణ ఇలా..
-
Yogi Adityanath: మొహర్రంలో కత్తులతో అల్లర్లు చేసే రోజులు పోయాయి.
-
Iran: 30 రోజుల్లో హార్ముజ్ తెరుచుకుంటుంది, కానీ కండిషన్స్ అప్లై..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!