Bandi Sanjay: మా ప్రధాని అభ్యర్థి మోడీ.. మరి కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay: మేం మోడి ప్రధాని అంటూ ఓట్లడుగుతున్నాం, మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరు అని భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. ఓట్ల కోసం కాదు, భక్తితో రాముడి పేరు వాడుకుంటున్నాం. ఆసరా పెన్షన్లు ఎవరి అకౌంట్లో ఐనా పడినాయా? అని ప్రశ్నించారు. టిఆర్ఎస్ వాళ్ళు గుడిని మింగితే, కాంగ్రెస్ వాళ్ళు గుడిని గుడిలోపలి లింగాన్ని మింగే రకం అన్నారు. ప్రజల కోసం మేం పోరాడితే, మీరు కాంగ్రెస్ వాళ్ళకు ఓటు వేస్తారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి కరువై, ప్రజలకు తెలియని అభ్యర్థికి పోటీలో నిలపడానికి ప్రయత్నిస్తుందన్నారు.
Read also: Rinku Singh Virat Kohli: ‘ఈ బ్యాట్ విరిగింది.. ఇంకో బ్యాట్ ఇయ్యి ప్లిజ్’.. వీడియో వైరల్..
Also Read
- AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు.. అదుపులోకి ఏ1 నిందితుడు రాజ్ కేశిరెడ్డి.!
- తెలంగాణ Inter Advanced Supplementary Results విడుదల.. ఫస్ట్ ఇయర్లో 68.84%, సెకండ్ ఇయర్లో 49.29% ఉత్తీర్ణత.!
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
కోవిడ్ సమయంలో ప్రజల కోసం మేం తిరిగామన్నారు. రైతులకు నష్టపరిహారం కోసం నేను పోరాడానని తెలిపారు. రైతులకు బోనస్, నష్టపరిహారం, మహిళలకు 2500 ఇస్తానని కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేదన్నారు. నేను దీక్ష చేస్తానని భయపడి, నేతన్నల బకాయి 50 కోట్లు విడుదల చేశారు. మిగితా డబ్బులు కూడా విడుదల చేయాల్సిందే అన్నారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ను టిఆర్ఎస్ నిర్వీర్యం చేసిందన్నారు. టిఆర్ఎస్ లాగే వ్యవహరిస్తే, కాంగ్రెస్ కూడా పుట్టగతులు లేకుండా పోతుందన్నారు. యార్న్ సబ్సిడీ, యాబై శాతం విద్యుత్ సబ్సిడి వస్త్ర పరిశ్రమకు ఇవ్వాలన్నారు.
Read also: Raghunandan Rao: రేవంత్ లా డ్యుయల్ రోల్ నేను చేయలేను..
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ కోసం కేసులకు, జైలుకు భయపడకుండా పోరాడుతానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మంత్రి, కేటీఆర్ లు మంచి దోస్తులు. దోస్తానా లేకపోతె బతుకమ్మా చీరలపై స్కాంపై విచారణ చేపించు అంటూ సవాల్ విసిరారు. కేసిఆర్ కుటుంబ సభ్యులు ఊర్లలోకి వేస్తే బీజేపీ నాయకులు కార్యకర్తలను జైళ్లలో పెట్టారన్నారు. కేసీఆర్ ను గద్దె దించేందుకు పని చేసిన పార్టీ బీజేపీ అన్నారు. దేశంలో ఎక్కడికి వెళ్ళినా మోడీ మోడీ అంటున్నారని తెలిపారు. మేం మోడీ ప్రధాని అంటూ ఓట్లడుగుతున్నాం, మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరు? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ కు ఓటేస్తే మూసిలో వేసినట్టే, బిఆర్ఎస్ కు ఓటేసే వారు లేరన్నారు.
Kishan Reddy: మోడీ లేని భారతదేశాన్ని ఊహించలేం..
తాజావార్తలు
-
Tilak Varma: మా కొంప ముంచింది అదొక్కటే.. ఓటమిపై కీలక వ్యాఖ్యలు చేసిన తిలక్ వర్మ..
-
EPFO New Rules: ఉద్యోగులకు శుభవార్త.. 100 శాతం PF విత్డ్రా చేయొచ్చు..! ఎప్పుడంటే..?
-
Trump: ఈ రాత్రి ఇరాన్ను ఊహించలేని దెబ్బ కొడతాం.. ఖర్గ్ కూడా స్వాధీనం చేసుకుంటాం.. ట్రంప్ వార్నింగ్
-
Mandadi: సుహాస్, సూరిల ‘మండాడి’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
India Loss: ముక్కోణపు వన్డే సిరీస్.. 4 పరుగుల తేడాతో భారత్-ఎపై అఫ్గానిస్థాన్-ఎ విజయం
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!