Bandi Sanjay: ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలుస్తాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఇవాళ నారాయణ పేట జిల్లా నుంచి పలువురు బీజేపీలో చేరిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. జాతీయ రాజకీయాలు అంటూ తిరుగుతున్న సీఎం కేసీఆర్ని ఎవరూ పట్టించుకోవడం లేదని ఎద్దేవా చేశారు. చర్చల్లో ఉండటానికి ఢిల్లీ, జార్ఖండ్ వెళ్లారన్న ఆయన.. ప్లీజ్ నన్ను కలవండని బ్రతిమిలాడుకుంటున్నారు అంటూ కేసీఆర్పై సెటైర్లు వేశారు..
Read Also: KCR: ఆ బాధ్యత ప్రతీ భారతీయుడిపై ఉంది..
Also Read
- Hyderabad: భాగ్యనగరంలో ఘనంగా ఆషాఢ బోనాలు ప్రారంభం.. గోల్కొండలో సందడి షురూ..
- Hyderabad: రైతుల దీక్షా శిబిరం తొలగించిన హైడ్రా.. బహదూర్గూడాలో హైటెన్షన్
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్తో రాజీ ఎలా కుదిరింది?
- CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
ఇక, ఇంట్లో లొల్లి అయినప్పుడల్లా కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వస్తా అంటారు అని వ్యాఖ్యానించారు బండి సంజయ్.. హత్య కుట్రలు అంటూ బీజేపీని కేసీఆర్ బద్నాం చేసే ప్రయత్నం చేవారన్న ఆయన.. అవినీతి మంత్రిని కాపాడేందుకు బీజేపీ నేతలపై ఆరోపణలు చేస్తున్నారని విరుచుకుపడ్డారు.. సీఎం కుట్రను ప్రజలందరూ గ్రహించారు.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడానికి కేసీఆర్ కుట్ర చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ కి ఓటు వేస్తే టీఆర్ఎస్కి వేసినట్టే అంటూ చెప్పుకొచ్చిన ఆయన.. నాడు ఉద్యమంలో ఆత్మహత్యలు… నేడు ఉద్యోగాల కోసం ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉందని మండిపడ్డారు.. అడ్డదారిలో బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డుకునే ప్రయత్నం జరుగుతోందని.. రెట్టింపు ఉత్సహంతో బీజేపీ కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు బండి సంజయ్.
తాజావార్తలు
-
Upcoming IPO 2026: వచ్చే వారం 7 ఐపీఓలు ప్రారంభం.. ఏ కంపెనీ IPOలో పెట్టుబడి అవకాశాలు ఎక్కువ?
-
Siddhanth Kapoor: శ్రద్ధా కపూర్ సోదరుడికి ఊరట.. డ్రగ్స్ కేసులో FIR కొట్టేసిన హైకోర్టు!
-
Hyderabad: భాగ్యనగరంలో ఘనంగా ఆషాఢ బోనాలు ప్రారంభం.. గోల్కొండలో సందడి షురూ..
-
Rohit Sharma Retirement: నేటి మ్యాచ్కు రోహిత్ పేరెంట్స్.. హిట్మ్యాన్ రిటైర్మెంట్పై క్లారిటీ ఇదిగో..
-
Hyderabad: రైతుల దీక్షా శిబిరం తొలగించిన హైడ్రా.. బహదూర్గూడాలో హైటెన్షన్
ట్రెండింగ్
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!