Peddavagu: పెద్దవాగులో చిక్కుకున్న వారందరూ సేఫ్..
- పెద్ద వాగు వరదలో చిక్కుకున్న వారు అంత సురక్షితం..
- రెండు హెలికాప్టర్ ల ద్వారా 51 మంది రెస్క్యూ..
- ఎన్డీఆర్ఎఫ్ బృందం- హెలికాప్టర్ సహాయంతో 51 మంది సురక్షితం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Peddavagu: భద్రాద్రి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా అశ్వారావుపేట నియోజకవర్గంలోని పెదవాగు భారీగా పొంగిపొర్లడంతో బచ్చువారిగూడెం-నారాయణపురం గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నదికి కట్టలు కట్టడంతో గుమ్మడవల్లి, కొత్తూరు గ్రామాలు నీటమునిగిపోతున్నాయి. పెదవాగు వరద నీటిలో అటుగా వెళ్తున్న ప్రయాణికులు, కూలీలు సహా 51 మంది చిక్కుకుపోయారు. పెదవాగు వరద నీటిలో చిక్కుకున్న ఏపీలోని నారాయణపురం, బచ్చువారిగూడెంకు చెందిన 51 మందిని ఎన్డీఆర్ఎఫ్ బృందం, హెలికాప్టర్ సహాయంతో సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చారు. వారంతా ఊపిరి పీల్చుకున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను ఎగువ ప్రాంతాలకు తరలించేందుకు ఇరు రాష్ట్రాల ఎమ్మెల్యేలు జారె ఆదినారాయణ, చిర్రి బాలరాజు సహాయక చర్యలు చేపట్టారు.
Read also: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
Also Read
- Singareni Naini Coal Mine: సింగరేణి చరిత్రలో చారిత్రాత్మక ఘట్టం.. నైనీ గని నుంచి తెలంగాణకు చేరిన తొలి బొగ్గు రైలు
- Telangana Ration Cards: నూతన రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఫిక్స్.. 1.05 కోట్ల మందికి కొత్త కార్డులు..
- Harish Rao-KTR: "బతుకంతా తెలంగాణది".. జయశంకర్ ఆశయాల స్మరించుకున్న బీఆర్ఎస్ నేతలు..
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు నుంచి వేలేరుపాడుకు కారులో వెళ్తున్న ఐదుగురు ప్రయాణికులు వరదలో చిక్కుకున్నారు. కారు వదిలి చెట్లను పట్టుకుని నవ్వుకున్నారు. అల్లూరిసీతారామనగర్ వద్ద గ్రామస్తులు వారిని రక్షించారు. భద్రాద్రి ఎస్పీ రోహిత్రాజు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అశ్వారావుపేట పెదవాగు ఘటనపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి నిరంతరం పర్యవేక్షిస్తున్నారని అధికారులు తెలిపారు. హైదరాబాద్ నుంచి భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ స్వయంగా ఎస్పీకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. ప్రభావిత ప్రాంతం ఏపీకి సమీపంలో ఉన్నందున, మంత్రి ఆ రాష్ట్ర సీఎస్ నిరబ్కుమార్ ప్రసాద్తో మాట్లాడి, అతని అభ్యర్థన మేరకు, నదిలో చిక్కుకున్నవారందరిని రక్షించడానికి ఏపీ ప్రభుత్వం రెండు హెలికాప్టర్లను ఏర్పాటు చేసింది. పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు ఏపీ, తెలంగాణ అధికారులతో సమన్వయంతో పని చేయాలని భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ను ఆదేశించారు.
Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
తాజావార్తలు
-
Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి.. మంత్రులకు నారా లోకేష్ దిశానిర్దేశం!
-
Vivo S2: భారత్లో వివో S2 విడుదల.. 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 7,050mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
Missing Meghana First Look: ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్గా తెలుగు సినిమా.. వి.వి. వినాయక్ చేతుల మీదుగా ‘మిస్సింగ్ మేఘన’ ఫస్ట్ లుక్ రిలీజ్
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
AIIMS: మరో రెండు ఎయిమ్స్లు మంజూరు చేయాలి.. కేంద్రానికి ఎంపీ లింగమనేని రమేశ్ విజ్ఞప్తి!
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!