ఫీవర్ సర్వేలో షాకింగ్ నిజాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా తీవ్రతపై షాకింగ్ నిజాలు బయటపడుతున్నాయి. తాజాగా తెలంగాణలో 20 లక్షల మందికి కరోనా లక్షణాలు ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ సర్వేలో తేలింది. వచ్చే రోజుల్లో కేసుల సంఖ్య మరింతగా పెరగవచ్చని అంచనా వేసింది. గతేడాది డిసెంబర్ రెండో వారం నుంచి ఏఎన్ఎంలు,అంగన్వాడీలు, ఆశవర్కర్లు చేసిన ఫీవర్ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఒక్క హైదరాబాద్లోనే 15 లక్షల మందికి పైగా కరోనా లక్షణాలు ఉన్నట్లు తేలింది. త్వరలోనే ఈ సర్వే వివరాలను వైద్యారోగ్య శాఖ ప్రభుత్వానికి అందజేయనుంది.
Read Also: అక్రమ నిర్మాణాలపై టాస్క్ ఫోర్స్, హెచ్ఎండీఏ ఫోకస్
Also Read
ఇదిలా ఉంటే ప్రస్తుతం తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. రోజుకు 2500 పైగా కేసులు నమోదువుతున్నాయి. మరోవైపు ఓమిక్రాన్ కేసులు కూడా పెరుగుతున్నాయి. వచ్చే రెండు మూడు వారాలు కీలకం కాబోతున్నాయి. దీంతో ప్రజలంతా అప్రమత్తంగా వ్యవహరించాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది. తాజాగా ఈరోజు 3,557 కరోనా కేసులు నమోదయ్యాయి. మరోవైపు హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు కరోనా బారిన పడటం అటు ఆరోగ్య శాఖను కలవర పెడుతుంది. ఇప్పటికే చాలా మంది కరోనా బారిన పడుతున్నారు. నగరంలో ప్రముఖ సంస్థలు సైతం వర్క్ ఫ్రమ్ హోం ఇస్తున్నాయి. తప్పని సరిగా ప్రజలందరూ కరోనా నిబంధనలు పాటించాల్సిందేనని వైద్యాధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
-
Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
-
Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
-
Konda Surekha : కొండా సురేఖకు ఫైనల్ షాక్.. బర్తరఫ్కు గవర్నర్ ఓకే..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!