Migration to BJP: బీజేపీలోకి మళ్లీ మొదలైన వలసలు.. కాషాయ గూటికి మాజీ ఎమ్మెల్సీ రంగారెడ్డి..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Migration to BJP: తెలంగాణలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా మారుతున్నాయి. అన్ని పార్టీల అసంతృప్త నేతలు పొరుగు పార్టీల వైపు చూస్తున్నారు. అలాగే కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న నేతలు మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. పార్టీలు కూడా కీలక నేతలను చేర్చుకునేందుకు చర్చలు జరుపుతున్నాయి. దీంతో బలమైన పార్టీల్లోకి వలసలు మొదలవుతున్నాయి. మరికొద్ది రోజుల్లో ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి నేతల చేరికలు ముమ్మరం కానున్నాయని తెలుస్తోంది. కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్సీ రంగారెడ్డి ఇటీవల బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తర్వాత రాష్ట్రంలో బీజేపీ వర్గాలు స్తబ్దుగా ఉండగా.. మళ్లీ పుంజుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్లో చేరేందుకు కీలక నేతలు చర్చలు జరుపుతుండగా.. బీజేపీలో చేరడం ఆగిపోయింది. ఈ తరుణంలో రంగారెడ్డితో డీకే అరుణ జరిపిన చర్చలు ఫలించాయని, త్వరలో రంగారెడ్డి కాషాయ కండువా కప్పుకోనున్నట్టు సమాచారం.
Read also: Monsoon for Telangana: ఈ నెల తెలంగాణకు నైరుతి రుతుపవనాలు.. ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం
Also Read
- Fish Prasadam 2026 : ఈనెల 8న రాత్రి 9 గంటల నుంచి 'చేప ప్రసాదం' పంపిణీ..
- CM Revanth Reddy: నన్ను మభ్యపెట్టడం అంత ఈజీ కాదు.. సీఎం రేవంత్రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
- Malkajgiri: ఎట్టకేలకు చిక్కిన నేపాలీ గ్యాంగ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
- Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
రంగారెడ్డితో పాటు మరికొందరు నేతలు కమలం గూటికి చేరే అవకాశాలున్నాయి. రంగారెడ్డి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. కొద్ది నెలల క్రితం కిరణ్ కుమార్ రెడ్డి కూడా కాషాయ తీర్థాన్ని సందర్శించారు. కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన ఆయన.. ఢిల్లీలో బీజేపీ అగ్రనేతల సమక్షంలో కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు సన్నిహితుడైన రంగారెడ్డి కూడా బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. గతంలో కాంగ్రెస్ నుంచి రంగారెడ్డి ఎమ్మెల్సీగా పనిచేశారు. అందరూ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతుండగా రంగారెడ్డి ఆ పార్టీని వీడి బీజేపీలో చేరారు. కర్ణాటక ఫలితాల తర్వాత బీజేపీ జోరు తగ్గిందని, కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరుగుతోందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఇతర పార్టీల్లోని అసంతృప్త నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఇప్పటికే ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, మహబూబ్నగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులు కాంగ్రెస్లో చేరడం దాదాపు ఖాయం. నాలుగైదు రోజుల్లో ఇద్దరూ తమ నిర్ణయాన్ని ప్రకటిస్తారు.
Nuclear Weapons: అణ్వాయుధ సామర్థ్యాలను పెంచుకుంటున్న భారత్
తాజావార్తలు
-
KL Rahul: కేఎల్ రాహుల్ అద్భుత సెంచరీ.. ఆ రికార్డుల జాబితాలోకి చేరిక..
-
Fake Job Offers: ఫేక్ జాబ్ ఆఫర్స్ గుర్తించడం ఎలా? ఈ సంకేతాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడండి.!
-
Lalu-Rabri Security: లాలూ, రబ్రీదేవికి జెడ్ ప్లస్ భద్రత తొలగింపు.. కర్రలతో కాపలా కాస్తోన్న కార్యకర్తలు
-
Shocking: బెడ్షీట్పై ‘‘మేడ్ ఇన్ పాకిస్తాన్’’ ట్యాగ్.. పూణే ఘటనపై పోలీసులు విచారణ..
-
Vaibhav: ‘సీనియర్ల జట్టులోకి తీసుకునేలా వైభవ్ బలవంతం చేశాడు’.. బీసీసీఐ రియాక్షన్ ఇదే..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!