Warangal Crime: కూలీల ఆటోను ఢీ కొట్టిన కారు.. ముగ్గురి పరిస్థితి విషమం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Warangal Crime: పొట్టపూటి కోసం తెల్లవారు జామున లేచి రోజు కూలీ తీసుకుని కుటుంబాన్ని పోషించుకునేందుకు బయలు దేరిన కూలీల ఆటోను కారు రూపంలో దురదృష్టం వెంటాడింది. ఈరోజు కష్టపడితే వారి చేతికి కాసిన్న డబ్బులు చేతికి వస్తాయని దాంతో కుంటుంబానికి పోషించుకోవచ్చని భావించారు. కానీ.. విధి విక్రీకరించింది తెల్లవారు జామున అందరూ ఆటోలో మిర్చ ఏరడానికి కూలీలందరూ వరంగల్ నుంచి బయలు దేరారు. అందరూ ఆటోలో ఆనందంగా మాట్లాడుకుంటుండగా ఆకస్మాత్తుగా భారీ శబ్దం. ఏం జరిగిందనే లోపే ఆటో బోల్తా పడి ఆర్తనాదాలు. కూలీ లందరూ చెల్లాచెదరయ్యారు. రోడ్డంతా నెత్తుటి మయం అయ్యింది. కూలీలందరూ తీవ్రంగా గాపడ్డారు. వరంగల్ జిల్లా పరకాల భూపాలపల్లి ప్రధాన రహదారి చలివాగు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.
Read also: Hyderabad: నేడు టీడీపీ ఆవిర్భావ సభ.. పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం
Also Read
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- Loan: అప్పు ఇచ్చి మర్చిపోవాల్సిందే.. మళ్లీ అడిగారో కాటికే..
- TGSRTC: సూపర్ లగ్జరీ టికెట్ ధర చెల్లించి.. లహరి బస్సులో ప్రయాణించండి..
- HCA Controversy: మరో వివాదంలో HCA.. కార్యదర్శి జీవన్ రెడ్డి ఎన్నికపై తీవ్ర ఆరోపణలు.. BCCIకి ఫిర్యాదు
వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మెరప తోట వేరబోతున్న కూలీలా ఆటోను కారు ఢీ కొట్టడంతో ఆటోలోని కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. పత్తిపాక నుండి పోచంపల్లి గ్రామానికి మిర్చి ఎరడానికి కూలీలు ఆటోలో బయలుదేరారు. పరకాల భూపాలపల్లి ప్రధాన రహదారి చలివాగు వద్ద రాగేనే తెల్లవారు జామున ఆటోను ఎదురుగా వస్తున్న కారు ఢీ కొట్టింది. దీంతో ఒక్కసారిగా ఆటో బోల్తా పడింది. ఆటోలో వెలుతున్న కూలీలకు తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో హుటా హుటిన పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని గాయపడ్డ కూలీలకు చికిత్స కోసం పరకాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్నారు. ఆటో వల్ల ఈ ప్రమాదం జరిగిందా? లేక కారు అతి వేగంగా రావడం వల్లనే ఈఘటన జరిగిందా? ఆటోలో వున్న వ్యక్తి మద్యం సేవించాడా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
India: ఎస్సీవో భద్రతా సలహాదారుల సమావేశానికి భారత్ ఆతిథ్యం.. హాజరు కానున్న పాక్!
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!