Warangal Crime: కూలీల ఆటోను ఢీ కొట్టిన కారు.. ముగ్గురి పరిస్థితి విషమం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Warangal Crime: పొట్టపూటి కోసం తెల్లవారు జామున లేచి రోజు కూలీ తీసుకుని కుటుంబాన్ని పోషించుకునేందుకు బయలు దేరిన కూలీల ఆటోను కారు రూపంలో దురదృష్టం వెంటాడింది. ఈరోజు కష్టపడితే వారి చేతికి కాసిన్న డబ్బులు చేతికి వస్తాయని దాంతో కుంటుంబానికి పోషించుకోవచ్చని భావించారు. కానీ.. విధి విక్రీకరించింది తెల్లవారు జామున అందరూ ఆటోలో మిర్చ ఏరడానికి కూలీలందరూ వరంగల్ నుంచి బయలు దేరారు. అందరూ ఆటోలో ఆనందంగా మాట్లాడుకుంటుండగా ఆకస్మాత్తుగా భారీ శబ్దం. ఏం జరిగిందనే లోపే ఆటో బోల్తా పడి ఆర్తనాదాలు. కూలీ లందరూ చెల్లాచెదరయ్యారు. రోడ్డంతా నెత్తుటి మయం అయ్యింది. కూలీలందరూ తీవ్రంగా గాపడ్డారు. వరంగల్ జిల్లా పరకాల భూపాలపల్లి ప్రధాన రహదారి చలివాగు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.
Read also: Hyderabad: నేడు టీడీపీ ఆవిర్భావ సభ.. పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం
Also Read
- Telangana MLC Elections : ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా షురూ.. గ్రాడ్యుయేట్స్కు కీలక అలర్ట్
- US: అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి.. 17 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ఘోరం
- Jeevanlal Lavidiya : మాజీ ఐటీ కమిషనర్కు మరో షాక్.. భార్యపైనా కేసు.!
- Vice President Radhakrishnan: సర్దార్ పటేల్కు నిజమైన నివాళి అదే.. విమోచన దినోత్సవంలో ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు.!
వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మెరప తోట వేరబోతున్న కూలీలా ఆటోను కారు ఢీ కొట్టడంతో ఆటోలోని కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. పత్తిపాక నుండి పోచంపల్లి గ్రామానికి మిర్చి ఎరడానికి కూలీలు ఆటోలో బయలుదేరారు. పరకాల భూపాలపల్లి ప్రధాన రహదారి చలివాగు వద్ద రాగేనే తెల్లవారు జామున ఆటోను ఎదురుగా వస్తున్న కారు ఢీ కొట్టింది. దీంతో ఒక్కసారిగా ఆటో బోల్తా పడింది. ఆటోలో వెలుతున్న కూలీలకు తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో హుటా హుటిన పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని గాయపడ్డ కూలీలకు చికిత్స కోసం పరకాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్నారు. ఆటో వల్ల ఈ ప్రమాదం జరిగిందా? లేక కారు అతి వేగంగా రావడం వల్లనే ఈఘటన జరిగిందా? ఆటోలో వున్న వ్యక్తి మద్యం సేవించాడా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
India: ఎస్సీవో భద్రతా సలహాదారుల సమావేశానికి భారత్ ఆతిథ్యం.. హాజరు కానున్న పాక్!
తాజావార్తలు
-
Telangana MLC Elections : ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా షురూ.. గ్రాడ్యుయేట్స్కు కీలక అలర్ట్
-
US: అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి.. 17 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ఘోరం
-
Udaya Bhanu: ‘పీఆర్’ పాలిటిక్స్..ఉదయభాను బాధ కరెక్టే, కానీ తప్పదు?
-
Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
-
Jeevanlal Lavidiya : మాజీ ఐటీ కమిషనర్కు మరో షాక్.. భార్యపైనా కేసు.!
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!