BRS KTR: కేటీఆర్పై బంజారాహిల్స్ లో కేసు నమోదు.. కారణం ఇదీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BRS KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి రూ.2500 కోట్లు వసూలు చేసి కాంగ్రెస్ పెద్దలకు పంపాడు అంటూ వ్యాఖ్యలుపై కాంగ్రెస్ నేత బత్తిన శ్రీనివాస్ రావు కేటీఆర్ పై ఫిర్యాదు చేశారు. హనుమకొండ పోలీస్టేషనల్ లో కేసు నమోదు చేసి బంజారా హిల్స్ పోలీసులు పంపారు. ఐపీసీ 504,505(2) సెక్షన్ల కింద బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Read also: Tillu Square Collections : బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల సునామి సృష్టిస్తున్న ‘టిల్లు – లిల్లి’..!
Also Read
- Hyderabad: బయట లగ్జరీ.. లోపల పురుగులు.. గచ్చిబౌలిలోని ప్రముఖ రెస్టారెంట్ అసలు రంగు బట్టబయలు..
- AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు.. అదుపులోకి ఏ1 నిందితుడు రాజ్ కేశిరెడ్డి.!
- తెలంగాణ Inter Advanced Supplementary Results విడుదల.. ఫస్ట్ ఇయర్లో 68.84%, సెకండ్ ఇయర్లో 49.29% ఉత్తీర్ణత.!
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
తాజాగా.. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గం సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. మున్సిపల్ శాఖను తన ఆధీనంలో ఉంచుకున్న సీఎం రేవంత్ రెడ్డి మూడు నెలలు చెల్లిస్తేనే భవనాలకు అనుమతులు ఇస్తున్నారని, వసూలు చేసిన రూ.2,500 కోట్లు ఢిల్లీకి పంపించారని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. పేగులు కోసుకుని మెడలో వేసుకుంటానని అడ్డగోలుగా మాట్లాడుతున్న రేవంత్ కు సీఎంగా పని చేసేంత తెలివి లేదని కేటీఆర్ విమర్శించారు.
Read also: Pawan Kalyan Pithapuram Tour: జనసేనాని పిఠాపురం పర్యటనలో స్వల్ప మార్పులు..
ఫోన్ ట్యాపింగ్, మోసాల పేరుతో మీడియాలో రాద్దాంతం చేస్తున్నారని, పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన తొలి వ్యక్తి రేవంత్ రెడ్డి అని కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ ఆరోపణలపై ఎందుకు స్పందించడం లేదని సమావేశంలో ప్రశ్నించారు. జీవితాంతం కాంగ్రెస్లోనే ఉంటానని రేవంత్ రెడ్డి ఎప్పుడూ చెప్పలేదని, అది నిజమే కాబట్టి బీజేపీలో చేరడంపై మాట్లాడడం లేదని ఆరోపించారు. ఆయన చేసిన ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీతో పాటు సీఎం పరువు, బాధ్యతలకు భంగం కలిగేలా మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నేతలు హనుమకొండ పీఎస్లో ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆఫిర్యాదును హనుమకొండ పోలీసులు బంజారాహిల్స్ పోలీసులకు పంపారు. నిరాధార ఆరోపణలు చేస్తున్న మాజీ మంత్రి కేటీఆర్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో కేటీఆర్పై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. మరి కేటీఆర్ పై ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనే దానిపై ఉత్కంఠంగా మారింది.
Delhi Liquor Policy: లిక్కర్ స్కాం కేసులో మరో ఆప్ మంత్రికి ఈడీ నోటీసులు..
- Tags
- BRS
- ktr
- Telangana Politics
తాజావార్తలు
-
AIR INDIA Crash: ఆ మూడు సెకన్లలో అసలేం జరిగింది? విమానం కూలి ఏడాది గడుస్తున్నా ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్నలు!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Sing Geetham : వెండితెరపై సింగీతం రాసిన చందమామ కథ
-
AP Weather Report Today: నేడు ఏపీలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన.. ఎల్లో అలర్ట్ జారీ!
-
AP Schools Reopen: నేటి నుంచే బడి గంట.. 2026-27 అకడమిక్ క్యాలెండర్ విడుదల.. హాలిడేస్ లిస్ట్ ఇదే!
ట్రెండింగ్
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!