90 Years Old School Building: శిథిలావస్థలో 90 ఏళ్ళ స్కూల్ బిల్డింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారీవర్షాలతో పురాతన కాలం నాడు నిర్మించిన భవనాలు (School Building) శిథిలావస్థకు చేరుకున్నాయి. కొన్ని కూలిపోతున్నాయి. అందులో నిర్వహించే పాఠశాలలకు ఇబ్బందులు తప్పడం లేదు. నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో 90 ఏళ్ల క్రితం నిర్మించిన ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రస్తుతం కూలిపోతోంది. అప్పటి మహారాష్ట్రలో భైంసా ప్రాంతం ఉండడంతో 1932లో ఈ బిల్డింగ్ నిర్మించారు. రాష్ట్రాల విభజనలో భాగంగా భైంసా ప్రాంతం తెలంగాణలో కలిసింది. నాటి నుంచి నేటి వరకు ఆ స్కూల్ భవనం సరైన సౌకర్యాలు కల్పించలేదు.
MP Ram Mohan Naidu: అటు హర్భజన్.. ఇటు గంభీర్.. మధ్యలో టీడీపీ ఎంపీ
Also Read
- Nepal Floods: నేపాల్ వరదల్లో 140 మంది తెలుగు యాత్రికులు గల్లంతు.. కుటుంబాల్లో తీవ్ర ఆందోళన
- Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
- Oil Palm Cultivation : తెలంగాణలో ఆయిల్పామ్ దూకుడు.. రైతులకు ‘మహా కారిడార్’ ప్లాన్
- Bhatti Vikramarka : బొగ్గు దాటి బంగారం, రాగిపై సింగరేణి ఫోకస్.. భట్టి కీలక ఆదేశాలు
పలుమార్లు స్కూల్ సమస్యలు పరిష్కరించాలని స్థానికులు టీచర్లు కోరినా నేతలు, అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదు. ప్రస్తుతం ఈ బిల్డింగ్ పూర్తిగా శిథిలావస్థకు చేరుకుని ప్రమాదకరంగా మారింది. దాదాపు 400 మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు. ఇప్పుడు కురుస్తున్న భారీ వర్షాల కారణంగా హైస్కూల్ బిల్డింగ్ పెచ్చులూడి కింద పడుతున్నాయి. నిన్న ఆదివారం కావడంతో పెను ప్రమాదం తప్పింది. 5 గదులలో 3 మీడియాలను ఒకే చోట కూర్చో బెట్టి బోధిస్తున్నారు ఉపాధ్యాయులు.
మరోవైపు నిర్మల్ జిల్లా బాసర మండలం సాలపూర్ గ్రామంలో అధిక వర్షాల కారణంగా మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల వద్దకు భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో పాఠశాలలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామస్తులు గ్రహించి పాఠశాలకు వెళ్లి బకెట్ల సహాయంతో నీటిని బయటకు పంపించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వరద నుండి కాపాడాలని కోరుతున్నారు విద్యార్థులు. శిథిలావస్థకు చేరిన బిల్డింగ్ నుంచి పాఠశాలను తరలించాలని, లేదంటే భారీ ప్రమాదం తప్పదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Konda Vishweshwar Reddy :కొండా చేరికతో బీజేపీలో కొందరు నేతల ఆశలు గల్లంతు అయ్యాయా?
తాజావార్తలు
-
India U19 Squad: వారసులు వచ్చేసారు.. ఆస్ట్రేలియాతో U19 సిరీస్కు వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్ కుమారులకు చోటు..!
-
Janhvi Kapoor Marriage : జాన్వీ కపూర్, ఇషాన్ కట్టర్ పెళ్లి చేసుకున్నారా?
-
Gold Theft: ట్రావెల్స్ బస్సులో భారీ చోరీ.. రూ.50 లక్షల విలువైన బంగారం మాయం!
-
IND vs AFG T20 Series: భారత్-అఫ్గాన్ టీ20 సిరీస్కు ముందే వివాదం.. పాకిస్థాన్ సంస్థకు కీలక హక్కులు!
-
Guinness World Record: లక్ష అడుగుల ఎత్తు నుంచి ఫోన్ను పడేసినా.. ఒక్క గీత కూడా పడలేదు.! అసలు మ్యాజిక్ ఏంటంటే?
ట్రెండింగ్
-
Sugar Prices: పండగ వేళ షాక్.. ఒకరికి 2 కేజీలు మాత్రమే.. చక్కెర కొనుగోళ్లపై పరిమితి!
-
Dimensity 7100 చిప్, కొత్త Colour Fusion డిజైన్తో వచ్చేస్తున్న Ai+ Nova 2 Power..!
-
Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
-
September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!
-
10.1 అంగుళాల టచ్స్క్రీన్, 310 కి.మీ రేంజ్, బాక్సీ డిజైన్తో Suzuki e-Sky లాంచ్..!