Telegram: పారిస్ లో టెలిగ్రామ్ సీఈవో అరెస్ట్… భారత్ లో టెలిగ్రామ్ పై నిషేధం?
- ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ సీఈవో పావెల్ దురోవ్ అరెస్ట్
- విచారణ ప్రారంభించిన భారత్ ప్రభుత్వం
- దోషిగా తేలితే నిషేధానికి కూడా గురయ్యే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ సీఈవో పావెల్ దురోవ్ అరెస్ట్ తర్వాత భారత ప్రభుత్వం కూడా విచారణ ప్రారంభించబోతోంది. దోపిడీ, జూదం మొదలైన నేర కార్యకలాపాలలో ఈ యాప్ ఉపయోగించబడుతుందో లేదో ప్రభుత్వం తెలుసుకోవాలనుకుంటోంది. మీడియా కథనాల ద్వారా ఈ సమాచారం అందింది. విచారణలో దోషిగా తేలితే నిషేధానికి కూడా గురయ్యే అవకాశం ఉందని నివేదికల్లో పేర్కొంది. కాగా.. తన ప్రైవేటు జెట్లో అజర్ బైజాన్ నుంచి పారిస్లోని లే బోర్గట్ విమానాశ్రయానికి చేరుకున్న సీఈవో పావెల్ దురోవ్ ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
READ MORE: Actress Namitha: మధురై ఆలయంలో నటి నమితకు చేదు అనుభవం
Also Read
- Nokia 123 Shield: నోకియా 123 షీల్డ్ ఫీచర్ ఫోన్ విడుదల.. 19 రోజుల బ్యాటరీ బ్యాకప్, క్రేజీ ఫీచర్స్
- 6 ఏళ్ల తర్వాత 'S' సిరీస్ కమ్బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
- అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
- Samsung కొత్త స్మార్ట్వాచ్లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
కాగా.. భారతదేశంలో.. ఈ పరిశోధనను ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C), హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కింద పని చేసే ఏజెన్సీ ద్వారా ప్రారంభించవచ్చు. టెలిగ్రామ్కు భారతదేశంలో దాదాపు 5 మిలియన్ల మంది వినియోగదారులు ఉన్నారు. ఈ యాప్ భారత్ లో పెద్ద ఎత్తున వినియోగిస్తున్నారు. ఓ నివేదికల ప్రకారం.. టెలిగ్రామ్ యొక్క పీర్-టు-పీర్ (P2P) కమ్యూనికేషన్లపై భారత ప్రభుత్వ దర్యాప్తు దృష్టి కేంద్రీకరించబడుతుంది . ఇక్కడ అక్రమ కార్యకలాపాలపై దృష్టి సారిస్తున్నారు. దర్యాప్తు నివేదిక వచ్చిన తర్వాత తుది నిర్ణయం తీసుకోబడుతుంది.
READ MORE:Badlapur Incident: బద్లాపూర్ ఘటనకు సంబంధించి పాఠశాలలో సీసీటీవీ ఫుటేజీ మిస్సింగ్..
పారిస్లో అరెస్ట్..
టెలిగ్రామ్ మెసేజింగ్ యాప్ వ్యవస్థాపకుడు, సీఈవో పావెల్ దురోవ్ను శనివారం సాయంత్రం అరెస్టు చేశారు. బోర్గెట్ విమానాశ్రయంలో ఈ అరెస్టు జరిగింది. అప్పటి నుంచి ఈ వార్త దావానంలా ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించింది. అయితే ఎలోన్ మస్క్తో పాటు పలువురు సీఈవోకు మద్దతుగా నిలవగా.. కొందరు నిరసన కూడా వ్యక్తం చేశారు. కాగా.. పావెల్ దురోవ్ను పోలీసు విచారణలో భాగంగా అరెస్టు చేశారు. ఈ పరిశోధన టెలిగ్రామ్లో మోడరేటర్ల కొరతపై దృష్టి సారించింది. మోడరేటర్లు లేకపోవడం వల్ల మెసేజింగ్ యాప్లో నేర కార్యకలాపాలు అడ్డంకులు లేకుండా కొనసాగుతున్నాయని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
తాజావార్తలు
-
Rahul Gandhi on NEET Paper Leak: “యువత భవిష్యత్తును ఎక్కువగా దెబ్బతీసింది మీరే”.. ప్రధాని మోడీకి రాహుల్ గాంధీ కౌంటర్
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!
-
AP Cabinet Meeting: కేబినెట్ ముందు 25కి పైగా కీలక ప్రతిపాదనలు.. నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
-
US Airstrike: తారాస్థాయికి చేరిన అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు.. రంగంలోకి బీ-1 బాంబర్!
-
Constable Suicide: డీజీపీ కార్యాలయంలో తుపాకితో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య.!
ట్రెండింగ్
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
-
Samsung కొత్త స్మార్ట్వాచ్లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!