చైనాకు చెందిన షావోమీ సంస్థ స్మార్ట్ ఫోన్ వినియోగదారులను దృష్టిలో వుంచుకని అత్యాధునిక ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తోంది. త్వరలో Redmi Note 11T Pro Plus స్మార్ట్ఫోన్ యొక్క కీలక స్పెసిఫికేషన్లను కంపెనీ అధికారికంగా విడుదలచేసింది. Redmi Note 11T మరియు Redmi Note 11T ప్రోతో పాటుగా ఈ ఫోన్ ఈనెల 24న (మంగళవారం) చైనాలో లాంచ్ కానుంది.
రెడ్ మీ నోట్ 11 టీ ప్రొ ప్లస్ స్సెసిఫికేషన్లు
* హ్యాండ్సెట్లో NFC, బ్లూటూత్ 5.3, 3.5mm హెడ్ఫోన్ సాకెట్
* హై-రెస్ ఆడియో సపోర్ట్తో కూడిన డాల్బీ అట్మోస్
* X-యాక్సిస్ లీనియర్ వైబ్రేషన్ మోటార్
* Android 12 ఆధారంగా MIUI 13ని బూట్
*MediaTek Dimensity 8100 5G ప్రాసెసర్
* 8GB RAM మరియు 512GB వరకు స్టోరేజీ కెపాసిటీ
* 6.6-అంగుళాల పూర్తి HD+ IPC LCD డిస్ ప్లే
*ఇన్-డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్
* 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
* 5,000 mAh బ్యాటరీ సామర్థ్యం
* స్మార్ట్ఫోన్ IP53 రేటింగ్
* వెనుకవైపు పెద్ద చదరపు కెమెరా మాడ్యూల్
* LCD స్క్రీన్ ప్యానెల్
*ఫోన్ డిస్ప్లేమేట్ నుండి A+ సర్టిఫికేషన్
* హ్యాండ్సెట్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 144Hz, 20.5:9 యాస్పెక్ట్ రేషియో
* DC డిమ్మింగ్ , డాల్బీ విజన్ సపోర్ట్
* స్క్రీన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్
షావోమీ భారతదేశంలో ఐదు రెడ్ మీ నోట్ 11 మోడల్ సిరీస్ స్మార్ట్ఫోన్లను అమ్ముతోంది. అవి Redmi Note 11, Note 11S, Note 11 Pro, Note 11 Pro+ మరియు Note 11T 5G ఉన్నాయి. ఇవి ప్రారంభ ధర రూ. 13,499 నుంచి హైఎండ్ మోడల్ ధర రూ. 24,999 వరకూ దొరుకుతున్నాయి.