Skype Shutting Down: 22 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణానికి తెర.. స్కైప్కు మైక్రోసాఫ్ట్ గుడ్బై!
- మే నెల నుంచి స్కైప్ కి గుడ్బై
- 22 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణానికి తెర
- 2003 ఏడాదిలో స్కైప్ ప్రారంభం
- 2011లో కొనుగోలు చేసిన మైక్రోసాఫ్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్కైప్ విషయంలో మైక్రోసాఫ్ట్ సంచలన నిర్ణయం తీసుకుంది. మే నెల నుంచి ఆ కంపెనీ స్కైప్ను శాశ్వతంగా మూసి వేయబోతోంది. 22 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణానికి తెరపడనుంది. స్కైప్ 2003 సంవత్సరంలో ప్రారంభించబడింది. ఇది ఇంటర్నెట్ ప్రోటోకాల్ (VOIP) ప్లాట్ఫామ్గా ఉద్భవించింది. 2011లో, మైక్రోసాఫ్ట్ దీనిని $8.5 బిలియన్లకు కొనుగోలు చేసింది. దీని తరువాత.. మైక్రోసాఫ్ట్ క్రమంగా ఈ ప్లాట్ఫామ్ కి మార్పులు చేస్తూ వచ్చింది. ఇటీవల ఆ కంపెనీ విండోస్ లైవ్ మెసెంజర్ను తొలగించింది. 2015 లో, మైక్రోసాఫ్ట్ స్కైప్ను విండోస్ 10 లో అనుసంధానించడానికి ప్రయత్నించింది. అయితే.. దాన్ని తొమ్మిది నెలల్లోనే మూసివేయాల్సి వచ్చింది. మైక్రో సాఫ్ట్ టీమ్స్లో వీడియో కాల్స్, చాట్స్ చేసుకోవాలని ఆ సంస్థ సూచించినట్లు తెలిసింది.
READ MORE: Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన విద్యార్థి నేత కొత్త రాజకీయ పార్టీ..
Also Read
- 144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
- Redmi K100: 200MP కెమెరాతో రెడ్మీ K100 చవకైన స్మార్ట్ఫోన్.. 10,000mAh బ్యాటరీ!
- AC Usage Tips: మీరు AC వాడుతున్నారా? ఈ 5 చిట్కాలు తప్పక పాటించండి..!
- Samsung Galaxy M47 5G, F70 Pro 5G: సామ్ సంగ్ మిడ్-రేంజ్ 5G ఫోన్లు విడుదలకు సిద్ధం.. 8GB ర్యామ్
ఆపిల్ కి చెందిన iMessage తో పోటీ పడగలిగేలా మైక్రోసాఫ్ట్ స్కైప్ను అనేకసార్లు పునఃరూపకల్పన చేసింది. అయినా లాభం లేకపోవడంతో చివరికి ఈ నిర్ణయం తీసుకుంది. మైక్రోసాఫ్ట్ 2017 సంవత్సరంలో టీమ్స్ను ప్రవేశపెట్టింది. కంపెనీల కమ్యూనికేషన్ల కోసం స్లాక్ వంటి ప్లాట్ఫామ్లతో పోటీ పడటానికి టీమ్స్ను ప్రత్యేకంగా సృష్టించింది. అప్పటి నుంచి స్కైప్ అంతర్గతంగా పోటీ ఎదుర్కొంటూ వచ్చింది. ఇలా రాను రాను స్కైప్ కి ఆదరణ తగ్గింది. మైక్రోసాఫ్ట్ సంస్థ స్కైప్ను శాశ్వతంగా మూసేస్తుందన్న వాదనలు వినిపించాయి. కోవిడ్-19 మహమ్మారి తర్వాత కంపెనీ స్కైప్ను పట్టించుకోవడం మానేసింది. ఇప్పటివరకు స్కైప్ వాడుతున్న వారు టీమ్స్కు మారాల్సి ఉంటుంది. ఇప్పటికే కొందరికీ టీమ్స్కు మారారని మెసేజ్లు కూడా వచ్చాయి. టీమ్స్ నుంచే వీడియోకాల్స్ వంటి కార్యకలాపాలు కొనసాగించాలని అందులో సూచించారు.
READ MORE: Posani Krishna Murali: పోసాని కృష్ణమురళిని కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు పిటిషన్..
తాజావార్తలు
-
Cancer Injection: భారత్లో 7 నిమిషాల్లో క్యాన్సర్ ఇంజెక్షన్.. కానీ ధర వింటే షాక్.
-
Inter Results Error: 60 మార్కులొస్తే 6 మార్కులు వేసిన లెక్చరర్.. దిమ్మతిరిగే పనిష్మెంట్ ఇచ్చిన సర్కార్..!
-
Twisha Sharma: పెళ్లైన 5 నెలలకే తెలుగు హీరోయిన్ మృతి!
-
Noida Woman: ‘అమ్మా ఇక్కడ నరకంగా ఉంది’.. నోయిడా యువతి మర్డర్ కేసులో వాట్సాప్ చాట్ వైరల్..
-
Peddi Trailer Review: పెద్ది గుళ్ళో దేవుడు కాదు, గ్రౌండ్’లో దేవుడు.. ఆసక్తి రేకెత్తిస్తున్న ట్రైలర్
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!