Skype Shutting Down: 22 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణానికి తెర.. స్కైప్కు మైక్రోసాఫ్ట్ గుడ్బై!
- మే నెల నుంచి స్కైప్ కి గుడ్బై
- 22 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణానికి తెర
- 2003 ఏడాదిలో స్కైప్ ప్రారంభం
- 2011లో కొనుగోలు చేసిన మైక్రోసాఫ్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్కైప్ విషయంలో మైక్రోసాఫ్ట్ సంచలన నిర్ణయం తీసుకుంది. మే నెల నుంచి ఆ కంపెనీ స్కైప్ను శాశ్వతంగా మూసి వేయబోతోంది. 22 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణానికి తెరపడనుంది. స్కైప్ 2003 సంవత్సరంలో ప్రారంభించబడింది. ఇది ఇంటర్నెట్ ప్రోటోకాల్ (VOIP) ప్లాట్ఫామ్గా ఉద్భవించింది. 2011లో, మైక్రోసాఫ్ట్ దీనిని $8.5 బిలియన్లకు కొనుగోలు చేసింది. దీని తరువాత.. మైక్రోసాఫ్ట్ క్రమంగా ఈ ప్లాట్ఫామ్ కి మార్పులు చేస్తూ వచ్చింది. ఇటీవల ఆ కంపెనీ విండోస్ లైవ్ మెసెంజర్ను తొలగించింది. 2015 లో, మైక్రోసాఫ్ట్ స్కైప్ను విండోస్ 10 లో అనుసంధానించడానికి ప్రయత్నించింది. అయితే.. దాన్ని తొమ్మిది నెలల్లోనే మూసివేయాల్సి వచ్చింది. మైక్రో సాఫ్ట్ టీమ్స్లో వీడియో కాల్స్, చాట్స్ చేసుకోవాలని ఆ సంస్థ సూచించినట్లు తెలిసింది.
READ MORE: Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన విద్యార్థి నేత కొత్త రాజకీయ పార్టీ..
Also Read
- Oppo Reno 16 Series: ఒప్పో రెనో 16 సిరీస్ రిలీజ్.. 7000mAh బ్యాటరీ, 50MP కెమెరా, కొత్త మ్యాగ్నెటిక్ డిస్ప్లే
- రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
- Samsung Galaxy A27 5G: సామ్ సంగ్ గెలాక్సీ A27 5G రిలీజ్.. 5,000mAh బ్యాటరీ, 6.7-ఇంచెస్ AMOLED డిస్ప్లే
- BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
ఆపిల్ కి చెందిన iMessage తో పోటీ పడగలిగేలా మైక్రోసాఫ్ట్ స్కైప్ను అనేకసార్లు పునఃరూపకల్పన చేసింది. అయినా లాభం లేకపోవడంతో చివరికి ఈ నిర్ణయం తీసుకుంది. మైక్రోసాఫ్ట్ 2017 సంవత్సరంలో టీమ్స్ను ప్రవేశపెట్టింది. కంపెనీల కమ్యూనికేషన్ల కోసం స్లాక్ వంటి ప్లాట్ఫామ్లతో పోటీ పడటానికి టీమ్స్ను ప్రత్యేకంగా సృష్టించింది. అప్పటి నుంచి స్కైప్ అంతర్గతంగా పోటీ ఎదుర్కొంటూ వచ్చింది. ఇలా రాను రాను స్కైప్ కి ఆదరణ తగ్గింది. మైక్రోసాఫ్ట్ సంస్థ స్కైప్ను శాశ్వతంగా మూసేస్తుందన్న వాదనలు వినిపించాయి. కోవిడ్-19 మహమ్మారి తర్వాత కంపెనీ స్కైప్ను పట్టించుకోవడం మానేసింది. ఇప్పటివరకు స్కైప్ వాడుతున్న వారు టీమ్స్కు మారాల్సి ఉంటుంది. ఇప్పటికే కొందరికీ టీమ్స్కు మారారని మెసేజ్లు కూడా వచ్చాయి. టీమ్స్ నుంచే వీడియోకాల్స్ వంటి కార్యకలాపాలు కొనసాగించాలని అందులో సూచించారు.
READ MORE: Posani Krishna Murali: పోసాని కృష్ణమురళిని కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు పిటిషన్..
తాజావార్తలు
-
Ketan Agrawal Case: కేతన్ హత్యపై తొలిసారి స్పందించిన సీఎం ఫడ్నవిస్.. ఏమన్నారంటే..!
-
OPEC: యూఏఈ బాటలో ఇరాక్.. ఒపెక్లో సౌదీ అరేబియా ఆధిపత్యానికి సవాల్..
-
Stainless Steel Railing Cleaning Tips: ఖరీదైన క్లీనర్లు కొనక్కర్లేదు.. ఇంట్లోనే స్టీల్ రెయిలింగ్లను మెరిపించే సీక్రెట్స్..
-
Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయం వెండి ఇటుకలు మాయమయ్యాయా? సిట్ దర్యాప్తులో సంచలన నిజాలు!
-
Team India-A: 452 పరుగులకు డిక్లేర్.. శతకాలతో తుక్కు రేపిన జురెల్, సాయి సుదర్శన్..
ట్రెండింగ్
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!