కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో చైనాలో మూడు నగరాల్లో ఇప్పటికే లాక్డౌన్ విధించారు. సుమారు 20 మిలియన్ల మంది ప్రజలను ఇంటికే పరిమితం చేశారు. ఇక కరోనా పాజిటివ్గా నిర్ధారణ జరిగిన వారి కోసం అక్కడి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక క్వారంటైన్ను ఏర్పాటు చేసింది. సాధారణ ఆసుపత్రుల్లో మాదిరిగా ఒపెన్గా మంచాలు ఏర్పాటు చేయుండా ఒక్కో పేషేంట్ను ఉంచేందుకు ఒక్కో ఐరన్ క్యాబిన్ను ఏర్పాటు చేసింది. ఈ క్యాబిన్లో ఉడెన్ బెడ్తో పాటు టాయిలెట్ వంటి…