తెలంగాణలో ఆన్లైన్ బెట్టింగ్లకు బానిసై, అప్పు తీర్చలేక ఒక యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన మెదక్ రామాయంపేట మండలం ప్రగతిధర్మారంలో చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం మేరకు.. ఈ గ్రామానికి చెందిన భాను ప్రకాష్ ధాన్యం అమ్ముగ వోచిన డబ్బుతో ఆన్ లైన్ లో బెట్టింగ్ వేసాడు మరోవైపు బుకీలు కూడా బెట్టింగ్ నగదు చెల్లించాలంటూ వేధిచడంతో ఇంట్లో ఎవరికి చెప్పుకోలేక దీంతో మనస్తాపానికి గురైన భాను ప్రకాష్ ఈ నెల 13న…
నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక దారుణ ఘటన వెలుగు లోకి వచ్చింది . మద్యం తాగి మితిమీరిన వేగంతో కొంతమంది యువకులు ఒక ఆటోను బలంగా ఢీకొట్టి ఆపకుండా వెళ్లారు. అదే సమయంలో అటువైపు వస్తున్న అజయ్ అనే యువకుడు ఆ కారును ఆపడానికి ప్రయత్నించాడు. కానీ వారు ఆ కారును ఆపకుండా ఆ యువకుడిని ఢీకొట్టి అతనిపై నుంచి వాహనాన్ని పోనిచ్చారు. తీవ్ర రక్తస్రావంతో నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ…