అద్దాల మేడలో కూర్చొని ప్రభుత్వం పై విమర్శలు చేసే పనిలో చంద్రబాబు పని పెట్టుకున్నారు ప్రతి పక్ష నాయకునిగా ప్రజలకు సేవ చేయాలనే తలంపు కూడా లేదు. పద్నాలుగేళ్ల సీఎం గా చంద్రబాబు కొనసాగటం ప్రజలు చేసుకున్న దురదృష్టం అని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఆపద్బాంధునిగా జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలతో ఆడుకుంటే చంద్రబాబు రాబందుల్లా తయారయ్యాడు. విపత్కర పరిస్థితుల్లో వికృత అనందం చంద్రబాబు పొందుతున్నారు. కోవిడ్ తో మృతి చెందిన వారి…
కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం, కొన్ని కులాల మీద ద్వేష భావాన్ని పెంచడానికి రఘురామకృష్ణరాజు ప్రయత్నించారు అని వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి అన్నారు. ప్రభుత్వం మీద ద్వేష భావాన్ని ప్రజల్లో జొప్పించాలని రఘురామకృష్ణరాజు ప్రయత్నించారు. రఘురామకృష్ణ చర్యలన్నీ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి, చేస్తున్న ప్రయత్నం కాదా అని అన్నారు. రఘురామకృష్ణరాజు నియోజకవర్గానికి వెళ్తే పదిమంది కూడా రాని పరిస్థితులు ఉన్నాయి. ప్రజలు అతని తీరు చూసి అసహ్యించుకుంటున్నారు. రాజ్యాంగ వ్యతిరేక కార్యకలాపాలకు, రాజద్రోహ పనులుకు పాల్పడ్డారనే రఘురామ…
అంబులెన్సులు టీఎస్ ఆపటంపై రాజకీయ విమర్శలు వస్తున్నాయి. టీఎస్ ప్రభుత్వ తీరుపై వైసీపీ ఎమ్మెల్యే సామినేని కీలక వ్యాఖ్యలు చేసారు. అంబులెన్సులకు అనుమతి ఇవ్వాలని టీఎస్ పోలీసులను కోరాం. హెల్త్ ఎమెర్జెన్సీలో తీవ్ర సంక్షోభంలో ఉన్నాము. మెరుగైన వైద్యం కోసం ఎక్కడికైనా వెళ్లి వైద్యం చేసుకోవచ్చు. విభజన చట్టం ప్రకారం హైదరాబాద్ ఇంకా ఉమ్మడి రాజధాని. ఇంకా మూడేళ్ళ వ్యవధి ఉంది అని అన్నారు. కామన్ రాజధాని హైదరాబాద్ వెళ్లకుండా అడ్డుకోవడం మంచి పద్ధతి కాదు. అంబులెన్స్…
నెల్లూరు జిల్లా నాయుడుపేట పోలీస్ స్టేషన్ లో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఫిర్యాదు చేశారు సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య. చంద్రబాబు నాయుడు కి సంబంధించిన ఫేస్ బుక్ ఖాతా జయహో చంద్రబాబు అనే పేరుతో ఉందని , ఆ ఖాతా నుంచి సోషల్ మీడియాలో దళిత ఎమ్యెల్యేలు అయిన తన ఫోటో, గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ , సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంల ఫోటోలు పెట్టి, కింద భాగంలో మంత్రులు పెద్ది రెడ్డి…