టూవీలర్ తయారీదారు యమహా తన యమహా రే జెడ్ఆర్ స్కూటర్ ధరను పెంచింది. ఈ తయారీ సంస్థ దాని ధరను తక్షణమే అమల్లోకి వచ్చేలా పెంచింది. నివేదికల ప్రకారం, తయారీదారు స్కూటర్ ధరను రూ.660 పెంచింది. ఈ పెంపు ర్యాలీ హైబ్రిడ్, రెగ్యులర్ హైబ్రిడ్తో సహా అన్ని వేరియంట్లకు వర్తిస్తుంది. తయారీదారు ఈ స్కూటర్కు బేస్ వేరియంట్గా అందిస్తున్న రే ZR 125 Fi హైబ్రిడ్ డ్రమ్ బ్రేక్ వేరియంట్ ధర ఇప్పుడు రూ.74,960 (ఎక్స్-షోరూమ్). Also…
Yamaha Aerox 155: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ యమహా తన పాపులర్ మాక్సీ స్కూటర్ యమహా ఎయిరాక్స్ 155 మోడల్ను 2025 వెర్షన్లో భారత్లో విడుదల చేసింది. కొత్త ఎమిషన్ నిబంధనలకు అనుగుణతతో పాటు స్టైలిష్ కలర్ ఆప్షన్లు, యథాతథంగా కొనసాగుతున్న శక్తివంతమైన పనితీరు ఈ మోడల్ను మాక్సీ స్కూటర్ లవర్స్కు పర్ఫెక్ట్ చాయిస్గా నిలబెట్టేలా ఉన్నాయి. మరి ఈ స్కూటీ సంబంధించి పూర్తి వివరాలను ఒకసారి చూద్దామా.. Read Also: India Pakistan…
Bikes : దేశ ద్విచక్ర వాహన సంస్థ హోండా ఇండియా భారత మార్కెట్లో కొత్త బైక్ను ప్రవేశపెట్టింది. హోండా మోటార్సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా అప్ డేటెడ్ OBD2B-కంప్లైంట్ హార్నెట్ 2.0 ను విడుదల చేసింది.