UPI Payments With Out Internet: ఇప్పుడు కరెన్సీ నోట్లను వాడే వారు చాలా తక్కువ అయిపోయారు. ఎక్కడ చూసిన ప్రతి ఒక్కరూ ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం అంటూ యూపీఐ పేమెంట్స్ చేస్తున్నారు. దీంతో డిజిటల్ పేమెంట్స్ వినియోగం భారీగా పెరిగింది. కేంద్ర ప్రభుత్వం కూడా డిజిటల్ ఇండియాలో భాగంగా యూపీఐ పేమెంట్స్ ను ప్రోత్సహిస్తోంది. అందులో భాగంగా భీమ్ యాప్ ను కూడా తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఇక కరోనా తరువాత ఈ…