హిమాచల్ ప్రదేశ్ ఉనా జిల్లాలోని హరోలి ప్రాంతంలోని ఒక గ్రామంలోకి ఒక చిరుతపులి ప్రవేశించింది.. దానిని గ్రామస్తులు దానిని కొట్టారు. అయితే.. ఇక్కడ ఓ చిరుతపులి మనుషుల మధ్యలోకి రావడంతో .. అక్కడ ఉన్న వారంతా భయంతో పరుగులు తీశారు. కొందరి మీద పడి చిరుత పులి దాడి చేసింది. వెంటనే రాళ్లు, కర్రలతో దానిపై దాడికి యత్నించారు. దీంతో ఆ చిరుత పులి అక్కడి నుంచి భయంతో దూరంగా పారిపోయింది. ఇంత జరిగనప్పటికి అటవీ శాఖ…
Konda Surekha : హనుమకొండ అటవీ శాఖ ఆధ్వర్యంలో హంటర్ రోడ్డు లోని జూ పార్కులో రెండు పులులను, అడవి దున్నలను, అదేవిధంగా ఇతర జంతువులను ప్రజల సందర్శనార్థం ప్రారంభించారు రాష్ట్ర దేవాదాయ అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ, బీసీ సంక్షేమ, రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ కార్యక్రమానికి మేయర్ గుండు సుధారాణి పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ..…
Tiger Corridor : కాగజ్ నగర్ డివిజన్ అడవుల్లో టైగర్ కారిడార్కు అటవీశాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు . ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఆర్ఎం డోబ్రియాల్ ఇటీవల జిల్లాకు మూడు రోజుల పాటు పర్యటించడం వల్ల టైగర్ కారిడార్ ప్రతిపాదనను వేగవంతం చేయడమే కాకుండా స్థానిక గ్రామస్తుల్లో భయం కూడా నెలకొంది. కాగజ్నగర్ అడవుల్లో త్వరలో కారిడార్ ఏర్పాటు చేస్తామని డోబ్రియాల్ ప్రకటించినప్పటికీ వివరాలు వెల్లడించలేదు. టైగర్ కారిడార్ అంటే ఏమిటి? అటవీ…