* కర్ణాటకలో కొనసాగుతోన్న రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ * నేడు హైదరాబాద్కు మల్లికార్జున ఖర్గే.. ఉదయం 11 గంటలకు గాంధీభవన్లో పార్టీ నేతలతో సమావేశం * ఏపీ అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణపై నేడు రౌండ్ టేబుల్ సమావేశం.. నిపుణుల అభిప్రాయాలు సేకరించనున్న ఐక్య కార్యాచరణ కమిటీ * తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. గోగర్బం డ్యాం వరకు క్యూ లైనులో వేచివున్న భక్తులు.. శ్రీవారి సర్వదర్శనానికి 48 గంటల సమయం * విశాఖ: వికేంద్రీకరణ…