* నేడు అనకాపల్లి జిల్లాలో సీఎం జగన్ పర్యటన. అచ్యుతాపురంలో ఏటీజీ టైర్ల ఫ్యాక్టరీని ప్రారంభించనున్న సీఎం జగన్. * నేటి నుంచి ఐదు రోజుల పాటు నెల్లారులో శ్రీవారి వైభవోత్సవాలు. * నేడు స్వాత్రంత్ర్య భారత వజ్రోత్సవాల్లో కీలక ఘట్టం. నేడు తెలంగాణ వ్యాప్తంగా సామూహిక జాతీయగీతాలాపన. రాష్ట్రమంతా ఒకే సమయంలో జాతీయగీతం పాడేలా ఏర్పాట్లు. అబిడ్స్ పోస్టాఫీస్ దగ్గర పొల్గొన్ననున్న సీఎం కేసీఆర్. ఉదయం 11.30 గంటలకు కార్యక్రమం.. అన్ని ట్రాఫిక్ కూడళ్లో నిమిషం…