* తిరుమలలో ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు.. శ్రీవారి ఆలయంలో తెరుచుకున్న ఉత్తర ద్వారం.. ఉత్తర ద్వార తలుపులను తెరిచి ప్రత్యేక పూజలు చేసిన అర్చకులు * శ్రీవారి ఆలయంలో ప్రారంభమైన వైకుంఠ ద్వార దర్శనాలు.. శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు, మంత్రులు అచ్చెన్నాయుడు, అనగాని, చిరంజీవి సతీమణి సురేఖ, బాలకృష్ణ సతీమణి వసుంధర * తిరుమల: శ్రీవారిని…