R Ashwin picked up Most 5-wicket haul in Tests vs Australia: టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యాష్ తన ఆఫ్ స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెడుతుంటాడు. ఆఫ్ స్పిన్, క్యారమ్ బాల్స్ వేసి స్టార్ ఆటగాళ్లను కూడా సునాయాసంగా ఔట్ చేస్తుంటాడు. టీ20, వన్డే, టెస్ట్.. ఫార్మాట్ ఏదైనా అశ్విన్ వికెట్ల వేట కొనసాగుతూనే ఉంటుంది. ఒక దశాబ్ద కాలంగా…
Mohammed Siraj takes superb catch to dismiss Jermaine Blackwood in IND vs WI 1st Test: ‘క్యాచెస్ విన్ మ్యాచెస్’ అని క్రికెట్లో ఓ సామెత ఉంటుంది. అది ఊరికే రాలేదు. ఎంత గొప్ప బౌలర్లు ఉన్నా, భీకర బ్యాటర్లు ఉన్నా.. సరైన ఫీల్డింగ్ లేకపోతే ఒక్కోసారి ఓటమి తప్పదు. క్రికెట్లో మ్యాచ్ గెలవాలంటే ‘ఫీల్డింగ్’ చాలా ముఖ్యం. సరైన ఫీల్డింగ్ ఉంటే.. ఓటమి అంచున ఉన్నా గెలిచే అవకాశాలు ఉంటాయి. అందుకే…
R Ashwin Becomes 1st Indian to Achieve Father-Son Record: వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చెలరేగాడు. తన స్పిన్ మాయాజాలం చూపిస్తూ.. విండీస్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ఐదు వికెట్లు పడగొట్టి విండీస్ పతనంలో కీలక పాత్ర పోషించాడు. వెస్టిండీస్ కెప్టెన్ క్రైగ్ బ్రాత్వైట్ (20), ఓపెనర్ త్యాగ్నారాయణ్ చందర్పాల్ (12), అరంగేట్రం ఆటగాడు అలిక్ అథానాజ్ (47), పేసర్ అల్జారీ జోసెఫ్ (4), మరియు బౌలర్…
West Indies vs India 1st Test Day 1 Highlights:వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్కు మంచి ఆరంభం దక్కింది. ముందుగా విండీస్ను 150 పరుగులకే ఆలౌట్ చేసిన రోహిత్ సేన.. బ్యాటింగ్లోనూ అదరగొట్టింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 80 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (30), యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (40) పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్లో భారత్ ఇంకా 70 పరుగుల…
West Indies recall Rahkeem Cornwall for First Test vs India: జూలై 12 నుంచి వెస్టిండీస్, భారత్ జట్ల మధ్య టెస్ట్ సిరీస్ మొదలవనుంది. ఈ సిరీస్ కోసం బీసీసీఐ ఇదివరకే భారత జట్టుని ప్రకటించగా.. తాజాగా వెస్టిండీస్ క్రికెట్ బోర్డు కూడా టీమ్ను ప్రకటించింది. అయితే కేవలం తొలి టెస్టు కోసమే 13 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసింది. క్రెగ్ బ్రాత్వైట్ కెప్టెన్గా కొనసాగనుండగా.. విండీస్ బాహుబలి రకీం కార్న్వాల్…
ఈమధ్య సీనియర్ ఆటగాళ్లకు సెలెక్టర్లు తరచూ విశ్రాంతినిస్తున్నారు. తీరిక లేకుండా ఆడుతున్నారనో లేక ఫామ్ లేరన్న కారణాన్ని చూపి, సీనియర్స్కు రెస్ట్ ఇస్తున్నారు. ఇప్పుడు జులై 22 నుంచి ప్రారంభం కానున్న విండీస్ టూర్కు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, రిషబ్ పంత్, మహ్మద్ షమీలకు విశ్రాంతి ఇచ్చారు. దీనిపై భారత మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ మండిపడ్డాడు. విశ్రాంతి ఇస్తే, ఏ ఆటగాడూ ఫామ్లోకి తిరిగి రాడంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. రోహిత్…