నటుడు, “మనం సైతం” ఫౌండర్ కాదంబరి కిరణ్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ని నేడు మర్యాద పూర్వకంగా కలిశారు. కేసీఆర్ ని తన కుమార్తె వివాహ మహోత్సవానికి రావాల్సిందిగా కిరణ్ కోరారు. కేసీఆర్ ని ఆహ్వానిస్తూ శుభలేఖను అందజేశారు. అనంతరం “మనం సైతం” గురించి కేసీఆర్ కి కిరణ్ వివరించారు. “మనం సైతం” ద్వారా సమాజహితం కొరకు నిరంతరం చేస్తున్న సేవా కార్యక్రమాలను వివరించి, ఆయన ఆశీస్సులను పొందటం జరిగిందని, వివాహానికి తప్పకుండ వస్తానని కేసీఆర్…
పెళ్లికి రండి.. సకుటుంబ సపరివార సమేతంగా వచ్చి భోజన తాంబూలాలు స్వీకరించి వధువరులను ఆశీర్వదించండి.. సాధారణంగా వివాహ ఆహ్వానాలు ఇలాగే ఉంటాయి.. కొందరు కట్నకానులకు వద్దు మీరు వస్తే అదే చాలు అంటూ కార్డులు ముద్రించేవాళ్లు కూడా లేకపోలేదు.. అయినా.. పెళ్లికి వచ్చినవారు తమకు తోచిన బహుమతి.. లేదా కట్నాలు చదివించడం ఆనవాయితీగా వస్తుంది. పెళ్లికి సాధ్యం కానివారు రిషెప్షన్కు హాజరు కావడం.. మిగతాతంతా సేమ్ టు సేమ్ అనే తరహాలో జరిగిపోతున్నాయి.. కానీ, మా పెళ్లికి…