Shocking: ఇటీవల కాలంలో చిన్న చిన్న వివాదాలు పీటల మీద వరకు వచ్చిన పెళ్లిళ్లను పెటాకులు చేస్తున్నాయి. వధువు, వరుడి కుటుంబాలు పంతానికి పోవడంతో పెళ్లిళ్లు ఆగిపోతున్నాయి. తాజాగా ఉత్తర్ ప్రదేశ్లో ఓ పెళ్లి ఆగిపోయింది. దీనికి కారణం పెళ్లికూతరుకు ‘‘మేకప్ సామాగ్రి’’ తక్కువ కావడమే. తమను మేకప్ వస్తువులు తక్కువగా ఉన్నాయంటూ వధువు పెళ్లికి నిరాకరించింది. ఈ వివాదం చిలికిచిలికి గాలి వానలా మారి ఇరు వర్గాల మధ్య రాళ్ల దాడికి దారి తీసింది. Read…
Divorce Case: ఉత్తర్ ప్రదేశ్ గోరఖ్పూర్లో కొత్తగా పెళ్లయిన ఒక మహిళ, మూడు రోజులకే విడాకుల కోసం అప్లై చేసుకుంది. పెళ్లి రాత్రి తన భర్త శారీరకంగా అసమర్థుడని ఒప్పుకున్నాడని ఆమె ఆరోపించినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. తర్వాత వచ్చిన వైద్య నివేదికలో వరుడు ‘‘తండ్రి కాలేదు’’ అని నిర్ధారణ అయిందని వధువు కుటుంబం పేర్కొంది. పెళ్లికి అయిన ఖర్చులు, బహుమతులు తమకు తిరిగి ఇవ్వాలని పెళ్లికూతురు కుటుంబం డిమాండ్ చేస్తోంది.