డిసెంబరు 3న లడఖ్ గ్రూపులతో తదుపరి సమావేశం నిర్వహిస్తామని హోం మంత్రిత్వ శాఖ హామీ ఇవ్వడంతో వాతావరణ కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ సోమవారం తన నిరాహార దీక్షను ముగించారు. జమ్మూకాశ్మీర్, లడఖ్ జాయింట్ సెక్రటరీ ప్రశాంత్ లోఖండే కార్యకర్తలను కలుసుకుని హోంశాఖ నుంచి లేఖను అందజేశారు