Vasantha Krishna: గుంటూరు వేదికగా జరిగిన ఓ కార్యక్రమంలో ఇప్పుడు తీవ్ర వివాదానికి దారితీసింది.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొన్న ఈ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.. కందుకూరు ఘటనలో ఎనిమిది మంది మృతిచెందిన కొద్ది రోజులకే ఈ ఘటన జరగడంతో విమర్శల దాడి పెరిగింది.. అయితే, గుంటూరులో ఆ కార్యక్రమం నిర్వహించిన ఉయ్యూరు శ్రీనివాస్కు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్పార్టీ ఎమ్మెల్యే నుంచి అనూహ్యంగా మద్దతు లభించింది.. ఉయ్యూరు శ్రీనివాస్పై ఆసక్తికర…