విశాఖలో ఓ ట్రై యాంగిల్ లవ్ స్టోరీ వార్తల్లోకి ఎక్కింది. ప్రేమించిన యువతి కోసం ఇద్దరు యువకులు ఘర్షణకు దిగారు. ప్రేమ, ప్రేయసి కోసం చాకుతో దాడికి పాల్పడి హత్యాయత్నం చేశాడు ఓ యువకుడు. విశాఖ 3 టౌన్ పోలీస్ పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. బోగాపురానికి చెందిన సూర్య, చైతన్య ఇద్దరు కాలేజ్ మెట్స్. వీరిద్దరి మధ్య రెండున్నరేళ్లగా ప్రేమ వ్యవహారం నడిచింది. 5 ఏళ్ళ…