ASUS భారత మార్కెట్లో కొత్త ల్యాప్టాప్లను విడుదల చేసింది. కంపెనీ Zenbook S16, Zenbook సిరీస్, Vivobook సిరీస్లలో కొత్త ల్యాప్టాప్లను విడుదల చేసింది. ఇవి AMD రైజెన్ AI ప్రాసెసర్లతో వస్తాయి. ASUS తన తాజా ల్యాప్టాప్ల కోసం ప్రీ-బుకింగ్లను ప్రారంభించింది. ఈ ల్యాప్టాప్ల ధర,ఫీచర్లను కంపెనీ వెల్లడించింది. ఈ ప్రొడక్ట్స్ ను AI- అసిస్టెడ్ ప్రొడక్టివిటీ, మల్టీ టాస్కింగ్, క్రియేటివ్ వర్క్ లోడ్స్, రోజువారీ కంప్యూటింగ్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించామని బ్రాండ్ చెబుతోంది.…