AP Crime News: విశాఖపట్నంలోని పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళ అనుమానాస్పద మృతి కేసులో బిగ్ ట్విస్ట్ వెలుగు చూసింది… అత్త కనకమహాలక్ష్మిని కోడలు హత్య చేసినట్లు నిర్ధారించారు పోలీసులు… దొంగ-పోలీస్ ఆట పేరుతో అత్తను కుర్చీకి తాళ్లతో బంధించి కోడలు… ఆ తర్వాత అత్తపై పెట్రోల్ పోసి నిప్పంటించి.. అగ్ని ప్రమాదం జరిగిందని అందరినీ నమ్మించే ప్రయత్నం కోడలు చేసింది… పోలీసులు లోతైన విచారణ చేపట్టడంతో అసలు విషయం వెలుగు చూసింది.. Read Also:…
ఫేస్ బుక్.. ఫేస్ బుక్.. నువ్వేం చేస్తావంటే.. అపరిచితులిద్దరినీ ఒకటి చేస్తానని, ఆ తర్వాత వారి జీవితాలను చిత్తు చేస్తా అన్నదట. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న దారుణాలు చూస్తుంటే అలా అనాలనిపిస్తోంది మరి.