Sai Dharam Tej: మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం విరూపాక్ష ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 21 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే తన ఆరోగ్యం సహకరించకపోయినా వరుస ప్రమోషన్స్ లో పాల్గొని సినిమాపై హైప్ పెంచుతున్నాడు.