టాలీవుడ్ సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి తర్వాత ఇప్పుడు తమ రిసెప్షన్ వేడుకను అంతర్జాతీయ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. ఫిబ్రవరి 26న రాజస్థాన్లో వివాహం చేసుకున్న ఈ జంట, తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో భారత గౌరవ ప్రధాని నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. మార్చి 3న హైదరాబాద్లో జరగబోయే తమ గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్కు రావాల్సిందిగా ప్రధానిని వ్యక్తిగతంగా ఆహ్వానించారు. Also Read : Deepika Padukone : దీపికాకు హాలీవుడ్ షాక్..…