స్టార్ ఇమేజ్ పక్కన పెట్టి, సామాన్యులతో మమేకమవడంలో విజయ్ దేవరకొండ ఎప్పుడూ ముందుంటారు. తాజాగా తన పెళ్లి తర్వాత భార్య రష్మిక మందన్నతో కలిసి తన అభిమానులుతో విందు ఆరగించారు. ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా అందరితో కలిసి భోజనం చేస్తున్న ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ‘మా హీరో అంటే ఇదే.. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం అంటే వీరే’ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. తన సొంత ఊరి పట్ల తనకున్న…
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ తన మూలాలను ఎప్పటికీ మర్చిపోనని మరోసారి నిరూపించుకున్నారు. తన పెళ్లి తర్వాత మొదటిసారి భార్య రష్మిక మందన్నతో కలిసి తన స్వగ్రామమైన తుమ్మెన్పేటలో సందడి చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో నిర్మించుకున్న కొత్త ఇంటిలో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహించి, గ్రామస్థులందరికీ విందు ఏర్పాటు చేశారు. అక్కడ గ్రామస్థులతో మాట్లాడుతూ విజయ్ ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు.. ‘సొంతూరితో నాకు ఎంతో ఎమోషనల్ బాండింగ్ ఉంది. ఊరిలో ఇల్లు కట్టుకోవాలని మా…
‘విరోష్’ (విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్న) వివాహ వేడుకలు అత్యంత ఘనంగా ముగిశాయి. నేడు విజయ్ స్వగ్రామంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహిస్తున్నారు. మరోవైపు విరోష్ రిసెప్షన్ కు సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఈ వేడుకకు తమ సన్నిహితులు మరియు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖుల కోసం హైదరాబాద్లోని ఒక ప్రముఖ హోటల్లో మార్చి 4వ తేదీ సాయంత్రం గ్రాండ్ రిసెప్షన్ను ఏర్పాటు చేశారు. Also Read : Nikhil : నిఖిల్ ‘స్వయంభు’..…
టాలీవుడ్ సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి తర్వాత ఇప్పుడు తమ రిసెప్షన్ వేడుకను అంతర్జాతీయ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. ఫిబ్రవరి 26న రాజస్థాన్లో వివాహం చేసుకున్న ఈ జంట, తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో భారత గౌరవ ప్రధాని నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. మార్చి 3న హైదరాబాద్లో జరగబోయే తమ గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్కు రావాల్సిందిగా ప్రధానిని వ్యక్తిగతంగా ఆహ్వానించారు. Also Read : Deepika Padukone : దీపికాకు హాలీవుడ్ షాక్..…