రానా, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం ‘విరాటపర్వం’. వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన ఈ సినిమాను డి. సురేష్బాబు సమర్పణలో సుధాకర్ చెరుకూరి నిర్మించారు. 1990ల సమయంలో జరిగే కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 17న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే ‘విరాటపర్వం’ ఆత్మీయ వేడుక ఈవెంట్ ను వరంగల్ లో నిర్వహించారు. ఈ వేడుక లో హీరోయిన్ సాయి పల్లవి మాట్లాడుతూ ” ఇక్కడ ఎలా మనం భద్రకాళి టెంపుల్ కి…
రెండేళ్ల తరువాత రానా నటించిన విరాటపర్వం చిత్రానికి మోక్షం లభించింది. వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎట్టకేలకు జూన్ 17 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ చిత్రంలో రానా సరసన సాయి పల్లవి నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా భారీ అంచనాలు రేకెత్తించింది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నేడు వరంగల్ లో విరాటపర్వం ఆత్మీయ వేడుక…