Viral Video : శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రేల వీడియో ఈ రోజుల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శరద్ పవార్ ఠాక్రేను గది నుంచి బయటకు వెళ్లమని అడుగుతున్నారని మహారాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి పేర్కొన్నారు.
ఆఫ్రికా నుంచి చైనాకు పని చేసేందుకు వచ్చిన ఇద్దరు కార్మికులను ఓ కంపెనీ మేనేజర్ బెల్టుతో దారుణంగా కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియోను తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది వీక్షించారు. ఈ దెబ్బతో చైనా దేశ జాత్యహంకారాన్ని తీవ్రంగా విమర్శించారు నెటిజన్స్. Also read: T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్ అంపైర్లు, రిఫరీలు లిస్ట్ వచ్చేసిందోచ్.. లిస్ట్ లో ఇండియన్స్.. ఓ ప్రముఖ…
ప్రస్తుతం ఎండాకాలం నేపథ్యంలో చాలా మంది బాధపడుతున్నారు. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండడంతో ప్రజలు అల్లాడుతున్నారు. చాలా మంది ప్రజలు వేడిని తగ్గించడానికి ఎయిర్ కండిషనింగ్, కూలర్లును ఉపయోగిస్తారు. ఈ విపరీతమైన ఉష్ణోగ్రతల వల్ల మనుషులే కాదు జంతువులు కూడా ఇబ్బంది పడుతున్నాయి. దీని కారణంగా, ఒక వ్యక్తి ఓపెన్ మైండ్ తో తన గేదెల గురించి కూడా ఆలోచించాడు. అతను గేదెల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఎయిర్ కండిషన్డ్ గదిని కూడా తయారు చేయించాడు. Also…
మనలో చాలామంది ఇప్పటికే అనేక జంతు ప్రదర్శన జరిగే ప్రదేశాలకు, అలాగే కొన్ని సఫారీలలో కూడా ప్రయాణం చేసి ఉంటాము. అయితే ఒక్కోసారి సఫారీలు చేస్తున్న సమయంలో అనుకోకుండా కొన్ని ప్రమాదాలకు గురైన సంఘటనలు సంబంధించి అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వైరల్ అవుతున్న వీడియోలో సఫారీలో భాగంగా పర్యటన పర్యటకులపై ఏనుగు దాడి చేయగా చివరి నిమిషంలో ప్రాణాపాయం…
ఓ తండ్రి విపరీతమైన చర్యల వల్ల అతని 6 ఏళ్ల కొడుకును మృత్యువు కారకుడయ్యాడు. ఆ వ్యక్తి, తన రెండవ కొడుకు లావుగా ఉన్నాడని, ట్రెడ్మిల్ పై పరుగెత్తాలని ఆదేశించాడు. ఆ కుర్రాడి వయసును పట్టించుకోకుండా ట్రెడ్ మిల్ స్పీడ్ ను విపరీతంగా పెంచాడు. దీంతో ఆ బాలుడు కొన్ని రోజుల తర్వాత శరీరంలో లోపల జరిగిన డామేజ్ ను గమనించకపోవడంతో గాయాలపాలై మృతి చెందాడు. క్రైమ్ సీన్ విచారణలో అమెరికాలో మూడేళ్ల క్రితం జరిగిన దారుణ…
ప్రభుత్వ ఆసుపత్రిలో రోగిని పట్టించుకోకుండా వైద్యులు, సిబ్బంది డ్రమ్ముల మోతతో నృత్యాలు చేసారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఈ నేపథ్యంలో ఇంటర్నెట్ వినియోగదారులు వైద్యులు, సిబ్బంది పై చర్యలు తీసుకోవాలిని కోరుతున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని హాపూర్ జిల్లాలో చోటుచేసుకుంది. కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో పనిచేస్తున్న ఓ ఉద్యోగి పదవి విరమణ చేశారు. ఉద్యోగికి వీడ్కోలు పలికేందుకు ప్లాన్ చేశారు. ఈ సందర్భంగా డప్పు చప్పుళ్లతో వైద్యులు,…
ప్రతిరోజు మనం సోషల్ మీడియాలో అనేక రకాల వైరల్ వీడియోలు చూస్తూనే ఉంటాం. ఇందులో కొన్ని ఫన్నీ వీడియోలు ఉంటే మరికొన్ని భయాన్ని కలిగించేలా వీడియోలు కూడా ఉంటాయి. అప్పుడప్పుడు జంతువులకు సంబంధించిన వీడియోలు కూడా ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతుంటాయి. తాజాగా రెండు ఎద్దులు పోట్లాడుకుంటున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.. Also read: Google Chrome: సెక్యూరిటీ అలెర్ట్.. గూగుల్ క్రోమ్…
మండుటెండలో నూతన వధూవరులు బైక్ పై ప్రయాణిస్తున్నారు. ఆ విషయాన్నీ గమనించిన ఓ ఎమ్మెల్యే తన కారులో నూతన వధూవరులను ఎక్కించుకుని వారికీ లిఫ్ట్ ఇచ్చాడు. వధువును తన సోదరిగా భావించిన ఆయన ఆ జంటను స్వయంగా వారి ఇంటి వద్ద దింపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని రాజ్గఢ్ జిల్లాలో చోటుచేసుకుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే జైవర్ధన్ సింగ్., తన తండ్రి దిగ్విజయ్ సింగ్…
తాజాగా ఓ పాఠశాలలో కొందరు బాలికలు గొడవ పడుతున్న సమయంలో ఓ బాలిక ముఖంపై బ్లేడుతో దాడి చేసిన సంఘటనకు సంబంధించి వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ ఘటన ఢిల్లీలోని గులాబీ బాగ్ టైప్-1 CO-ED సర్వోదయ పాఠశాలలో జరిగింది. ఈ వీడియోని గమనించినట్లయితే.. కొందరు విద్యార్థులు ఒకచోట గుంపుగా ఏర్పడి ఘర్షణ పడుతున్నట్లుగా అర్థమవుతుంది. అయితే అనుకోకుండా వీరి ఘర్షణలో ఓ అమ్మాయి మరో అమ్మాయి పై బ్లేడ్…
Madhyapradesh : మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో బుల్లెట్పై ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులను అడ్డుకోవడం ట్రాఫిక్ పోలీసులకు కష్టంగా మారింది. యువకుడికి, ట్రాఫిక్ పోలీసు కానిస్టేబుల్కు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.