హర్యానా రాష్ట్రంలోని నుహ్ జిల్లాలో విశ్వహిందూ పరిషత్(వీహెచ్పీ) చేపట్టిన ర్యాలీ హింసాత్మకంగా మారింది. కొందరు వ్యక్తులు పలు వాహనాలకు నిప్పు పెట్టడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
Harrasment : ఉత్తరప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ మైనర్ బాలికపై తన పెంపుడు తల్లి కిరాతకంగా ప్రవర్తించింది. బాలికను పరీక్షించిన వైద్యులు ఆమె గాయాలను చూసి షాకయ్యారు. చికిత్స చేస్తున్న ఒంటిపైనే కాదు..