టాలీవుడ్ క్యూట్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఇటీవలే వైవాహిక బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. వీరి పెళ్లి వార్త సోషల్ మీడియాలో ఒక సంచలనం సృష్టించింది. కేవలం అభిమానులే కాకుండా, దేశ ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా వంటి ప్రముఖులు సైతం ఈ జంటకు శుభాకాంక్షలు తెలిపారు. తమపై ఇంతటి ప్రేమను కురిపించిన దేశ ప్రజల కోసం విజయ్, రష్మిక ఒక అద్భుతమైన గిఫ్ట్ను ప్రకటించారు. Also Read : Toxic: టాక్సిక్’ ఫస్ట్…
టాలీవుడ్ సెన్సేషనల్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహ వేడుకలు రాజస్థాన్లోని ఉదయ్పుర్లో అట్టహాసంగా జరుగుతున్నాయి. ‘విరోష్’ పెళ్లికి సంబంధించి ప్రతి అప్డేట్ కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తుండగా, తాజాగా జరిగిన సంగీత్ వేడుకలో ఒక ఆసక్తికరమైన, భావోద్వేగపూరితమైన సంఘటన చోటుచేసుకుంది. తన కాబోయే కోడలు రష్మికను కుటుంబంలోకి సాదరంగా ఆహ్వానిస్తూ విజయ్ తల్లి మాధవి దేవరకొండ ఒక అపురూపమైన కానుకను అందజేశారు. Also Read : Varanasi : ఇండియన్ సినిమా డెఫినిషన్ మార్చే సినిమా…