రౌడీ హీరో విజయ్ దేవరకొండ బాడీ ట్రాన్సఫార్మేషన్ లుక్ ఒకటి నెట్టింట్లో తుఫాన్ సృష్టిస్తోంది. “లైగర్” చిత్రం కోసం పూర్తిగా సరికొత్త మేకోవర్ లోకి మారిన విజయ్ దేవరకొండకు లుక్ కు ఆయన అభిమానులు ఫిదా అవుతున్నారు. తాజాగా ప్రముఖ ఫోటోగ్రాఫర్ డబ్బూ రత్నాని క్లిక్ చేసిన తాజా ఫోటోలో విజయ్ దేవరకొండ భారీగా కండలు తిరిగిన దేహంతో అద్భుతంగా కనిపిస్తున్నాడు. డబ్బూ రత్నాని క్యాలెండర్ లాంచ్ 2021 కోసం క్లిక్ చేసిన తాజా పిక్ ఇప్పుడు…
యంగ్ హీరో నవీన్ పోలిశెట్టికి, క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండకు మధ్య చక్కని అనుబంధం ఉంది. సుదీర్ఘకాలంగా మంచి స్నేహితులైన వీరు ఒకరికి ఒకరు ఎప్పుడూ దన్నుగా నిలబడతారనే విషయం తెలిసిందే. నవీన్ పోలిశెట్టి హీరోగా నటించిన ‘జాతిరత్నాలు’ చిత్రంలో మెరుపులా మెరిశాడు విజయ్ దేవరకొండ. ఇప్పుడు నవీన్ పోలిశెట్టి, అనుష్క ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ అనే రొమాంటిక్ ఎంటర్ టైనర్ లో నటించబోతున్నారు. Read Also : విశాల్ మూవీ టైటిల్ పై రచ్చ!…
బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ తన 36వ జన్మదినం ఘనంగా జరుపుకున్నాడు. ముంబైలోని ఓ స్టార్ హోటల్లో ఆయన బీ-టౌన్స్ స్టార్స్ కి బర్త్ డే పార్టీ ఇచ్చాడు. రణవీర్ సింగ్, రణబీర్ కపూర్, ఆలియా భట్ లాంటి బిగ్ సెలబ్రిటీస్ హాజరయ్యారు. వారితో బాటూ అర్జున్ కపూర్ చెల్లెళ్లు జాన్వీ, ఖుషీ కపూర్ కూడా అన్నయ్య పుట్టిన రోజు వేడుకలో సందడి చేశారు. ఇక ‘లైగర్’తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోన్న మన విజయ్ దేవరకొండ కూడా…
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా నటిస్తున్న చిత్రం ‘లైగర్’.. కాగా ఈ చిత్రానికి ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ నుంచి ఫ్యాన్సీ ఆఫర్ వచ్చిందట. ఓటీటీ రిలీజ్తో పాటు అన్ని భాషల శాటిలైట్ రైట్స్ కోసం రూ. 200 కోట్ల భారీ ఆఫర్ ఇచ్చిందట. అయితే ఈ పోస్ట్ విజయ్ దేవరకొండకు చేరడంతో ట్విట్టర్ ద్వారా స్పందించారు. లైగర్ ఓటీటీ ఆఫర్ గురించి వచ్చిన పోస్ట్ను…
టాలీవుడ్ క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ‘లైగర్’కు సూపర్ క్రేజ్ క్రియేట్ అవుతోంది. ఇన్ స్టాగ్రామ్ లో ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ఏకంగా రెండు మిలియన్ లైక్స్ ను సంపాదించుకున్న తొలి దక్షిణాది చిత్రంగా నిలవడం విశేషం. ఇదిలాఉంటే ‘లైగర్’ డైరెక్ట్ ఓటీటీ ఆఫర్ సైతం బాలీవుడ్ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తాజా సమాచారం ప్రకారం డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అండ్ ఆల్ లాంగ్వేజ్ శాటిలైట్ రైట్స్…
స్టార్ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా మైత్రీ మూవీమేకర్స్ సంస్థ నిర్మించిన ‘డియర్ కామ్రేడ్’ జూలై 26, 2019న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. తెలుగులో ఈ సినిమాను తీసినా, ఒకేసారి తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేశారు. లవ్, పెయిన్, ఎమోషన్స్, యాంగర్… ఈ నాలుగింటి సమ్మిళితంగా ‘డియర్ కామ్రేడ్’ మూవీ తెరకెక్కింది. అయితే… అప్పట్లో అనివార్య కారణాల వల్ల హిందీ వెర్షన్ విడుదల కాలేదు. దాంతో 2020 జనవరి 19న ‘డియర్ కామ్రేడ్’…
సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మూవీ ‘లైగర్’. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ‘లైగర్’కు పూరి, ఛార్మి, కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీతో పాటు ఇతర ప్రధాన భారతీయభాషల్లోనూ విడుదల కానుంది. Also Read : “పుష్ప” తరువాత రౌడీ హీరోతో సుకుమార్? ఈ సినిమాలో ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ కోసం నిర్మాతలు ఏకంగా హాలీవుడ్ స్టంట్…
యూత్ లో క్రేజ్ ని సంపాదించుకున్న విజయ్ దేవరకొండ బాలీవుడ్ సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్ డబూ రత్నాని క్యాలెండర్ లో చోటు సంపాదించాడు. బాలీవుడ్ స్టార్ హీరోల సరసన విజయ్ ఆ క్యాలెండర్ లో మెరిశాడు. దక్షిణాది నుంచి ఈ క్యాలెండర్ లో చోటు దక్కించుకున్న మొదటి హీరో విజయ్ దేవరకొండ కావడం విశేషం. కేవలం 9 సినిమాలతో విజయ్ నేషనల్ వైడ్ గా క్రేజ్ సంపాదించడం గమనించదగ్గ అంశం. ఇక క్యాలెండర్ కి సంబంధించిన స్టన్నింగ్ పోస్టర్…
టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ‘లైగర్’ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.. పాన్ ఇండియా సినిమాగా వస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ తన లుక్ ని పూర్తిగా మార్చేశాడు. ఇప్పటికే విడుదలైన విజయ్ లుక్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. బాక్సింగ్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ కరోనా వేవ్ కారణంగా…
రశ్మిక అందం గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాలా? ఆమె కెరీర్ మొదలైనప్పటి నుంచీ పెద్ద సెన్సేషనే! శాండల్ వుడ్ లో రశ్మికని అప్పట్లో కర్ణాటక క్రష్ అనేవారు. ఇక ఇప్పుడు ‘మిషన్ మజ్నూ’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. తొలి చిత్రం విడుదలకి ముందే రశ్మికని నేషనల్ క్రష్ అంటోంది బీ-టౌన్ మీడియా. ఇక తెలుగులో ‘భీష్మ’ బ్యూటీ ‘సరిలేరు నాకెవ్వరూ’ అంటూ దూసుకుపోతోన్న సంగతి మనకు తెలిసిందే! తన చిలిపి వయ్యారంతో మాయ చేసే బెంగుళూరు…