ఈ నెల 11వ తేదీన పదవి విరమణ చేయనున్న భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు శుభాకంక్షలు తెలియజేస్తూ ప్రశంసలు కురిపించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. వెంకయ్యనాయుడు రాజకీయ మేధావి, ఏ పదవి చేపట్టినా వన్నె తెచ్చిన నాయకుడు అని ప్రశంసించారు.. విద్యార్థి దశలోనే రాజకీయాల్లో ప్రవేశించి, అత్యవసర పరిస్థితిని ఎదిరించారని పేర్కొన్న పవన్ కల్యాణ్.. ఆరు నెలలపాటు జైలు జీవితం మొదలుకుని ఇప్పటి ఉపరాష్ట్రపతి పదవి వరకు వెంకయ్యనాయుడు సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఎన్నో మలుపులు, మరెన్నో…