ఇటీవల హైదరాబాద్ మీర్ పేటలో మహిళ హత్య దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. భార్యను అతి కిరాతకంగా చంపి మృగంలా ప్రవర్తించాడు భర్త. వెంకట మాధవిని చంపి, ముక్కలు చేసి కుక్కర్ లో ఉడకబెట్టి ఆ తర్వాత పొడి చేసి చెరువులో కలిపేశాడు భర్త గురుమూర్తి. ఈ దారుణ ఘటన పోలీసులకు సవాల్ గా మారింది. ఇప్పటికే గురుమూర్తిని అరెస్ట్ చేసిన పోలీసులు జైలుకు పంపారు. అయితే ఈ హత్య కేసులో సంచలన విషయాలు…