బాలీవుడ్ సూపర్ స్టార్స్ అనీల్ కపూర్, కత్రీనా కైఫ్, సోనాక్షి సిన్హా, అనుపమ్ ఖేర్, శిల్పా శెట్టి, షబానా ఆజ్మీ వంటి వారంతా ఓకే ఈవెంట్ కోసం చేతులు కలిపారు. ‘వ్యాక్స్ ఇండియా నౌ’ పేరుతో జూలై 7న వర్చువల్ మ్యూజిక్ కన్సర్ట్ జరగనుంది. అనురాధా పాలకుర్తి ఫౌండేషన్ నిర్వహిస్తోన్న ఈ సేవా క్యార్యక్రమం దేశంలో ప్రస్తుతం సాగుతోన్న కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రయకు ఆర్దిక సాయం అందించేందుకు ఉద్దేశించింది… Read Also : దెయ్యంలా మారి కొరియోగ్రాఫర్…