వ్యాక్సిన్ ఉద్యమంలో… అనీల్ కపూర్, కత్రీనా కైఫ్, ఏఆర్ రెహ్మాన్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ సూపర్ స్టార్స్ అనీల్ కపూర్, కత్రీనా కైఫ్, సోనాక్షి సిన్హా, అనుపమ్ ఖేర్, శిల్పా శెట్టి, షబానా ఆజ్మీ వంటి వారంతా ఓకే ఈవెంట్ కోసం చేతులు కలిపారు. ‘వ్యాక్స్ ఇండియా నౌ’ పేరుతో జూలై 7న వర్చువల్ మ్యూజిక్ కన్సర్ట్ జరగనుంది. అనురాధా పాలకుర్తి ఫౌండేషన్ నిర్వహిస్తోన్న ఈ సేవా క్యార్యక్రమం దేశంలో ప్రస్తుతం సాగుతోన్న కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రయకు ఆర్దిక సాయం అందించేందుకు ఉద్దేశించింది…
Read Also : దెయ్యంలా మారి కొరియోగ్రాఫర్ ను భయపెట్టేసిన హీరోయిన్…!
Also Read
- Peddi: రామ్ చరణ్ కోసం రంగంలోకి టీమ్ ఇండియా లెజెండ్..
- Kalki 2: ప్రభాస్ ఫ్యాన్స్కు క్రేజీ అప్డేట్.. 'కల్కి 2' రిలీజ్ డేట్ లాక్ అయినట్టే?
- Rowdy Janardhana: విజయ్ బర్త్డే స్పెషల్..‘రౌడీ జనార్ధన’ నుండి రొమాంటిక్ పోస్టర్ రిలీజ్..
- Ameesha Patel: పీఆర్ టీమ్స్కు డబ్బులిస్తే స్టార్లు అయిపోరు..అమీషా పటేల్ మాస్ వార్నింగ్!
కేవలం బాలీవుడ్ నటులే కాదు సంగీత ప్రధానమైన ఆన్ లైన్ షోలో చాలా మంది గాయనీగాయకులు పాల్గొనబోతున్నారు. ఏఆర్ రెహ్మాన్ మొదలు హాలీవుడ్ నుంచీ లియామ్ నీసన్ వంటి వారు వరకూ అనేక మంది లైవ్ పర్ఫామెన్సెస్ ఇస్తారు. షోలో అత్యంత ప్రధానంగా ‘హమ్ సాథ్ హై’ అనే యాంథమ్ గాయనీగాయకులు ఆలపించనున్నారు. జూలై 7న ఇంటర్నెట్ లో మార్మోగనున్న ఈ గీతానికి వెటరన్ మ్యూజిక్ డైరెక్టర్ బప్పి లహరి సంగీతం సమకూర్చుతారు. ‘వ్యాక్స్ ఇండియా నౌ’ ఆన్ లైన్ చారిటీ మ్యూజికల్ షో ద్వారా వచ్చే డబ్బులు గ్రామీణ భారతదేశంలో టీకా పంపిణీ కోసం వివిధ సేవా సంస్థల ద్వారా వెచ్చిస్తారు…
తాజావార్తలు
-
Gulab Jamun Paratha Recipe: ఎప్పుడైనా ‘గులాబ్ జామ్ పరాఠా’ రుచి చూశారా..? పిల్లలు ఇష్టంగా తినే స్పెషల్ రెసిపీ..
-
Rohit Sharma Watch: రూ.3.25 కోట్ల రోహిత్ శర్మ వాచ్ను దొంగిలించాలని చూసిన అభిమాని.. వీడియో వైరల్!
-
Wedding Drama: వరమాల వేసే టైమ్లో ట్విస్ట్.. మండపం నుంచి ప్రియుడి వద్దకు పరుగెత్తిన వధువు.. కట్చేస్తే..
-
Vizag, Vijayawada Metro Projects: విశాఖ, విజయవాడ మెట్రోరైల్పై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు..
-
Peddi: రామ్ చరణ్ కోసం రంగంలోకి టీమ్ ఇండియా లెజెండ్..