దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్నచిత్రం ‘వారణాసి’. టాలీవుడ్ బిగ్గెస్ట్ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రం, రెమ్యునరేషన్ విషయంలోనూ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఈ ప్రాజెక్ట్ కోసం రాజమౌళి మరియు మహేశ్ బాబు ఇద్దరూ రెమ్యునరేషన్ తీసుకోలేదట. సాధారణంగా రాజమౌళి తన సినిమాల కోసం భారీగా పారితోషికం తీసుకోవడంతో పాటు లాభాల్లో వాటా తీసుకుంటారు. అయితే ‘వారణాసి’ సినిమాకు ఆయన తన పారితోషికం కింద మొత్తం ఓవర్సీస్హ క్కులను…