హైకోర్టులో నేడు వామన్ రావు దంపతుల హత్య కేసు విచారణ జరిగింది. ఫిబ్రవరి 17న రామగిరి మండలం కల్వచర్ల వద్ద ప్రధాన రహదారిపై వామన్ రావు దంపతుల హత్య జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో ఇప్పటికే 7 నిందితులను అరెస్ట్ చేసారు. వామన్ రావు తండ్రి కిషన్ రావు ఇచ్చిన రెండో ఫిర్యాదు పైన మరోసారి విచారణ చేపట్టిన పోలీసులు… మే 20న నా అభియోగ పత్రాలు మంథని కోర్టులో దాఖలు చేసారు. ఏప్రిల్…