Business Headlines 04-02-23: తెలుగు రాష్ట్రాల్లో ప్లాంట్ల అప్డేషన్: తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న ప్లాంట్లని ఆధునికీకరించే ప్రణాళికలను ఇండియా సిమెంట్స్ సంస్థ వెల్లడించింది. ఈ మేరకు 16 వందల కోట్ల రూపాయలను కేటాయించనున్నట్లు పేర్కొంది. ఇండియా సిమెంట్స్కి తెలంగాణలోని మల్కాపూర్ మరియు విష్ణుపురంల
వాలంటైన్ డే రోజున ప్రేమికులు ప్రపోజల్స్ చేసుకుంటూ ఉంటారు. ఇది కామన్గా జరిగే ప్రాసెస్. అయితే, అందరికంటే ఢిఫరెంట్ గా ఉండేందుకు, వార్తల్లో నిలిచిపోయేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు. అలాంటి ఘటన ఒకటి ప్రేమికుల దినోత్సవం రోజున జరిగింది. మేరీ లీ అనే మహిళ సీబీఎస్ శాన్ ఫ్రాన్సిస్కోలో వ�
ఫిబ్రవరి 14 వచ్చిదంటే చాలు.. పార్కుల వద్ద ప్రేమజంటలు కనిపిస్తుంటాయి. హైదరాబాద్లోని పార్కుల వద్ద ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ప్రేయసి వెంట ప్రియుడు గులాబి చేతిలో పట్టుకొని ఐ లవ్ యూ అని ఫాల్ అవుతుంటే.. వెనకాలే.. భజరంగ్ దళ్ కార్యకర్తలు ఆ ప్రేమ జంటల వెనుక.. మేము పెళ్లి చేస్తామంటూ తిరుగుతుంటారు. దీంత�
ప్రేమికులంతా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ప్రేమికుల రోజు రానే వచ్చింది. ఈ సందర్భంగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో ఈరోజు ఉదయం నుంచి వరుసగా ప్రేమ పాఠాలు చెప్పడం స్టార్ట్ చేశారు. ఆర్జీవీ ప్రేమ పాఠాలు చెప్పడం ఏంటో అనుకుంటున్నారా ? అదేనండీ… ఎప్పటిలాగే తనదైన శైలిలో వాలంటైన్స్ డే గురిం�
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజ హెగ్డే జంటగా.. రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రాధేశ్యామ్. యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తూ ఉంది. ఇక ఈ వాయిదాలకు ఫుల్ స్టాప్ పెడుతూ మార్చి 11 న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రపంచంలోనే అత్యంత అద్భ