ఓటీటీ అందుబాటులోకి వచ్చాక ప్రేక్షకుల కోసం సరికొత్త సినిమాలు స్ట్రీమింగ్ అవుతూ సందడి చేస్తున్నాయి..తాజాగా ఈ ఏడాది వాలంటైన్స్ డేకు స్పెషల్గా “సబా నాయగన్”అనే ఓ రొమాంటిక్ మూవీ ఓటీటీలోకి రానుంది. ఈ మూవీ లో కలర్ ఫొటో హీరోయిన్ చాందిని చౌదరి ప్రధాన పాత్రలో నటించింది.భద్రమ్, మన్మధ లీల, పోర్ తొళిల్ మరియు పిజ్జా 2 సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో అశోక్ సెల్వన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే.అశోక్ సెల్వన్, చాందినీ చౌదరి నటించిన…