Vaishali Express : ఉత్తరప్రదేశ్లోని ఇటావాలో రెండో భారీ రైలు ప్రమాదం జరిగింది. ఇక్కడ ఢిల్లీ నుంచి సహర్సా వెళ్తున్న వైశాలి ఎక్స్ప్రెస్ నంబర్ 12554లో మంటలు చెలరేగాయి. ప్యాంట్రీ కారు సమీపంలోని ఎస్6 కోచ్ బోగీలో ఈ ఘటన జరగ్గా, 19 మంది ప్రయాణికులు గాయపడ్డారు.